News

News

విశాఖలో ఆధ్యాత్మిక మహా సమ్మేళనం

విశాఖ సాగర్‌నగర్‌లోని ఇస్కాన్ మందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మహా సమ్మేళనంలో భాగంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మందిరంలోని రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి, ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల విగ్రహాలను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా...
News

పాక్‌ జాతీయతను దాచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న మహిళపై కేసు

పాకిస్థాన్‌ జాతీయతను దాచి ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపుర్‌కు చెందిన మాహిరా అక్తర్‌ ఎలియాస్‌ ఫర్జానా అనే మహిళ 1979లో ఓ...
News

7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిపామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఏర్పాటుచేసిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారని చైర్మన్‌ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌...
News

విశాఖలో ఘనంగా వివేకానంద శోభాయాత్ర

స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ఘనంగా శోభాయాత్ర జరిగింది. విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ యాత్ర రెడ్నం గార్డెన్స్‌, రాఘవేంద్రస్వామి ఆలయం డౌన్‌ రోడ్డు, సెవెన్‌ హిల్స్‌...
ArticlesNews

హిందూ ధర్మం మరియు సమరసత

సామాజిక సమరసత మనకు ఒక ముఖ్యమైన లక్ష్యం. దీని కోసం మనం హిందూ ధర్మం లేదా భారతీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం జడచైతన్యాలు, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి, ప్రాణి, పశు, పక్షి, చివరికి జడ వస్తువులలో...
News

దేశమంతా మార్మోగిన నినాదం ‘జైశ్రీరామ్‌’

దేశమంతా మార్మోగిన నినాదం జైశ్రీరామ్‌ నామ మంత్రమని, సంగీత పితామహుడు త్యాగరాజు 95 కోట్ల నారాయణ జపం చేసి సీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవత ఉత్తముడని మహా సహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ...
ArticlesNews

మొహమ్మద్ గజనీకి మృత్యు దారి చూపిన వీరుడి గురించి తెలుసా..?

గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది. మహమూద్ గజనీ వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి గాథ ఇది. సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి అందరికీ తెలుసు, కానీ...
News

ఢిల్లీ మసీదు అల్లర్లలో 30 మంది గుర్తింపు

దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్‌మన్‌ గేట్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు...
1 427 428 429 430 431 3,094
Page 429 of 3094