విశాఖలో ఆధ్యాత్మిక మహా సమ్మేళనం
విశాఖ సాగర్నగర్లోని ఇస్కాన్ మందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మహా సమ్మేళనంలో భాగంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మందిరంలోని రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి, ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల విగ్రహాలను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా...







