News

News

స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి

స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి వంటివని, ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని హర్యానా మాజీ గవర్నర్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో...
News

గోమయం నుంచి బయోప్లాస్టిక్

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ సమస్య పరిష్కారానికి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామజస్ కళాశాల ముందడుగు వేసింది. పర్యావరణానికి సురక్షితమే కాకుండా, భవిష్య త్తులో ప్లాస్టికకు ప్రత్యామ్నాయంగా మారే సామర్థ్యమున్న బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ను ఆవు పేడ నుంచి ఈ...
News

పెనుకొండలో వెలుగు చూసిన వైష్ణవాలయం

శ్రీసత్యసాయి జిల్లాలో   పురాతన కట్టడాలకు ఆలవాలమైన  పెనుకొండ కోటపై  అద్భుతమైన ఆలయం బయటపడింది. వీరణ్ణ కొండ ప్రాంతంలో ఇస్కాన్‌ బేస్‌క్యాంప్‌ నిమిత్తం ఎంపిక చేసిన స్థలాన్ని పురావస్తు శాఖ డీడీ సురేష్‌ పరిశీలిస్తుండగా అక్కడికి సమీపంలోనే మరో పురాతన ఆలయాన్ని గుర్తించినట్లు...
News

అయోధ్య మ్యూజియంకు అరుదైన కానుక, 233 ఏళ్ల నాటి రామాయణ గ్రంథం

అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా సంగ్రహాలయానికి (మ్యూజియం) ఒక అరుదైన, చారిత్రక కానుక అందింది. 233 ఏళ్ల నాటి పురాతన వాల్మీకి రామాయణ సంస్కృత గ్రంథాన్ని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం మంగళవారం శాశ్వతంగా బహూకరించింది. ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ...
News

మన ధర్మమే మన కర్తవ్యం : మోహన్ భాగవత్

ఏది సరైంది, ఏది సరైంది కాదో ధర్మం బోధిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మన పురాతన కాలం నుంచి కూడా జ్ఞాన సముపార్జన కోసం, సంస్కారాల కోసం సాధు సంతుల దగ్గరికి వెళ్తూనే వున్నామన్నారు....
News

వికసిత భారత్ లక్ష్యానికి దీన్ దయాళ్ జీ సిద్దాంతం : రామ్ మాధవ్

విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్‌ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్‌ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో .రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ అఖిల భారత...
News

ఏకాత్మతా మానవదర్శనం ప్రవచించిన తర్వాత దేశంలో అనేక మార్పులు : సతీష్‌రెడ్డి

విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్‌ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో రక్షణ రంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారుడు సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతీయ ఏకాత్మతా మానవదర్శనం ప్రవచించిన తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు...
News

ఏకాత్మ మావనవతా వాదం ఒక ఇజం కాదు ఒక నిజం : ముదిగొండ శివప్రసాద్

విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్‌ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బిజెపి జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, పార్టీ...
1 403 404 405 406 407 3,094
Page 405 of 3094