స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి
స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి వంటివని, ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో...







