సముద్రపు అలల ఘోష ఆ రోజు విభిన్నంగా ఉంది. వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో కన్నీటి గాథలను, రక్తపాతాలను చూసిన ఆ అరబ్బీ సముద్ర తీరం, నేడు ఒక నవ చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఇది కేవలం ఒక ఆలయ పునఃప్రతిష్ఠ...
శ్రీశైలంలో సైబర్ మోసం వెలుగు చూసింది. దిల్లీకి చెందిన ఆనంద్కుమార్ శ్రీశైలం మల్లికార్జున సదన్లో 9 ఏసీ గదులను ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ.15 వేలు చెల్లించారు. శనివారం 27 మంది దిల్లీవాసులు హైదరాబాద్...
భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది. అనిల్ చౌహాన్ పదవీ...
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 20న ఉదయం 10...
భారత సైన్యం గతేడాది నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'కు, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళి అర్పిస్తూ శ్రీలంకలో ప్రముఖ దినపత్రికలు పూర్తి పేజీ ప్రకటనలను ప్రచురించాయి. కొలంబోలోని ఇంగ్లీష్, సింహళ, తమిళ పత్రికల్లో ఈ యాడ్స్ కనిపించాయి. కొలంబోలోని భారతీయ...
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న...
శ్రీశైలం దేవస్థానంలో మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. సోమనాథ ఆలయంపై విదేశీ దాడి జరిగి 1000...
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు మరియు ప్రాచీన దేవాలయాల పరిరక్షణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కె. శ్రీనివాస్ తెలిపారు. ధూపదీప నైవేద్య (డీడీఎన్) పథకం కింద...