News

News

భారతీయ ప్రతిభే ప్రపంచానికి దిక్సూచి : బుర్జ్ ఖలీఫా రూపశిల్పి మొహమ్మద్ అలబ్బార్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్‌)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది...
News

‘రోబో సన్యాసి’.. బౌద్ధమత దీక్ష తీసుకున్న తొలి హ్యూమనాయిడ్ రోబో

సాంకేతికతను, ఆధ్యాత్మికతను మేళవిస్తూ దక్షిణ కొరియా ఒక వినూత్న ఘట్టానికి వేదికైంది. దేశంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో సన్యాసి బుద్ధ జయంతి వేడుకల సందర్భంగా అధికారికంగా బౌద్ధమతం దీక్ష తీసుకుంది. సియోల్‌లోని ప్రసిద్ధ జోగ్యే ఆలయంలో జరిగిన సాంప్రదాయ...
News

‘వందేమాతరం’పై ఓవైసీకి .. కౌంటర్ ఇచ్చిన బీజేపీ

'వందేమాతరం'కు జాతీయ గీతం 'జన గణ మన'తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక...
News

కడపలో ‘హనుమాన్ సర్కిల్’ ఉద్రిక్తత – టిప్పు సుల్తాన్ పేరుపై హిందూ సంఘాల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరంలో ఆల్మాస్‌పేట సర్కిల్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి సర్కిల్‌కు ఉన్న “టిప్పు సుల్తాన్” పేరును తొలగించి, దాని స్థానంలో “హనుమాన్ సర్కిల్”గా నామకరణం చేయాలని హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. ఈ ఘటన...
News

ఆలయాలు, ధాబాలే లక్ష్యంగా ISI ప్లాన్! ఉగ్రదాడుల కుట్ర భగ్నం..

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రక్తపాతం సృష్టించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పన్నిన వినాశకరమైన కుట్రను భారత భద్రతా దళాలు బయటపెట్టాయి. ఢిల్లీలోని ఓ చారిత్రాత్మక దేవాలయం, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే హర్యానాలోని ముర్తాల్ ధాబాలను...
News

గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయానికి ఆదాయపు పన్ను కేసుల్లో విజయం

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయ పరిపాలన విభాగానికి మరో రెండు ఆదాయపు పన్ను కేసుల్లో అనుకూల తీర్పు లభించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.13 లక్షలు, 2019-20 సంవత్సరానికి సంబంధించిన రూ.90 లక్షల పన్ను బకాయిల...
News

రాష్ట్ర పండుగగా మోదకొండమ్మ అమ్మవారి జాతర

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మోదకొండమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగను ఈ నెల 17, 18, 19 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పాడేరు కలెక్టర్ కార్యాలయంలో జాతర...
ArticlesNews

భక్తి చిత్రం…భుక్తి మార్గం!

త్రిశూలం, శివలింగం, శివపార్వతులు ఇలాంటి మరెన్నే భక్తి బొమ్మలు.. వేప పుల్లనే కుంచెగా మలుచుకుని క్షణాల్లో కళాత్మకంగా గీస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇదేలా సాధ్యమంటే.. శ్రీశైలేశుడు ప్రసాదించిన కళ అంటారు ఆ చిత్రకారులు. ఇల కైలాసమైన శ్రీగిరిలో భక్తుల వాహనాలపై ఆధ్యాత్మిక చిత్రాలు...
1 3 4 5 6 7 2,888
Page 5 of 2888