News

ArticlesNews

మన భాషలన్నీ భారతీయ భాషలే..

భారత్‌లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చూస్తున్నదనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా...
News

హిందూ సంస్కృతిని అవమానించిన టెక్సాస్ గవర్నర్ అభ్యర్థి

టెక్సాస్ రాజకీయాల్లోకి రావాలని ప్రకటించిన కెల్లీ స్మిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. కెల్లీ స్మిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఏఐ...
ArticlesNews

దేశం కోసం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు…

1897వ సంవత్సరం… మహారాష్ట్రలోని పుణె నగరం భయంతో వణికిపోతోంది. దానికి కారణం కేవలం ‘ప్లేగు’ వ్యాధి మాత్రమే కాదు, ఆ వ్యాధి నివారణ పేరుతో బ్రిటిష్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్ సాగిస్తున్న అరాచకాలు. రాండ్ ఆదేశాలతో బ్రిటిష్ సైనికులు ఇళ్లలోకి...
News

టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?

నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మతమార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా...
News

169 సెకన్లలో అలవోకగా శివతాండవ స్తోత్రాలు- మూడేళ్లకే జాన్వీకి రెండు ప్రపంచ రికార్డులు

"పిట్ట కొంచెం కూత ఘనం" అనే సామెతను నిజం చేస్తోంది జాన్వీ అనే చిన్నారి. వయసు కేవలం మూడేళ్లే అయినప్పటికీ, ఆమె ప్రతిభని చూస్తే పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాల మేధావి కేవలం 169 సెకన్లలో...
News

అత్యంత వైభవోపేతంగా గోదావరి పుష్కరాలు

2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల లో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన...
News

శ్వేతసౌధంలో మార్మోగిన వేద ఘోష

అమెరికాలో నిర్వహించిన జాతీయ ప్రార్థనా దినోత్సవ కార్యక్రమం ఈసారి భారతీయ వేద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. శ్వేతసౌధంలో  జరిగిన ప్రత్యేక ప్రార్థనా సభలో వేద మంత్రోచ్చారణ మార్మోగడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భారతీయ ఋషుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆస్వాదిస్తూ...
News

దేశంలోని హిందూ దేవాలయాలను హిందువులకే అప్పగించాలి : విశ్వ హిందూ పరిషత్ డిమాండ్‌

దేశంలోని హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మిలింద్ పరాండే డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడిన ఆయన, హిందూ...
1 2 3 4 2,888
Page 2 of 2888