నెల్లూరు స్వర్ణాల చెరువులోని శివలింగ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రముగా పునర్నిర్మించాలి : స్వామీజీలు
నెల్లూరు నగరంలోని స్థానిక స్వర్ణాల చెరువులోని శివలింగ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పునర్నిర్మించాలని వి. హెచ్. పి, భజరంగ్ దళ్ ల అధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట శ్రీ లలితా మహేశ్వరీ ఆశ్రమం అధిపతి శ్రీ రామాయణ మహేష్ స్వామి,...







