కేరళలో దీపాలు పట్టుకుని నిలబడిన వారి సంఖ్య 25 లక్షలు..
శబరిమల విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై హిందూ బంధువులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ వారిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అలా ప్రయత్నించిన వారి వెనుక ఎవరు...







