News

News

కులభూషణ్ జాదవ్ కేసులో త్వ‌ర‌లో రానున్న తీర్పు?

భారత మాజీ నేవి అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ నెల 17న తీర్పు వెల్లడించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని వారాల్లో ఈ కేసులో తీర్పు రానుందని, దీనికి సంబంధించిన అన్ని అంశాలను న్యాయస్థానానికి సమర్పించామని భారత...
ArticlesNews

క్రాంతి వీరుడు అల్లూరి (క్రీ. శ 4/7/1897 – 7/5/1924)

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామ రాజు. బ్రిటిష్ వారి దాష్టీకాలకి, దురాగతాలకి బలైపోతున్న అమాయక మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పి బ్రిటిష్ వారిపై పోరాటం సల్పిన ధీశాలి. విప్లవోద్యమాన్ని అణచివేయడానికి...
News

ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్‌‌గాంధీకి బెయిల్ – 15వేల పూచీకత్తు సమర్పించిన రాహుల్‌‌.

ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులోరూ.15వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు రాహుల్‌‌గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ 2017లో కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు...
News

దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీ చెప్పిన అమెరికా

ఇన్నాళ్ళూ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు తెర పడనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఇన్నాళ్ళూ భారత్ చేస్తున్న వాదనకి బలం చేకూర్చే సంఘటన అమెరికాలో జరిగింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్,...
News

నాటో దేశాల సరసన భారత్ కు చోటు : అమెరికన్ సెనేట్ నిర్ణయం

రక్షణ రంగంలో భారత్‌ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్‌ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరకు అమెరికా నాటో మిత్రదేశాలు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి....
News

బెంగాల్ హింసపై కేంద్ర హోం శాఖ సీరియస్.

సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి బెంగాల్లో చెలరేగుతున్న హింసపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. బెంగాల్లో బర్ద్వాన్, ముర్షిదాబాద్ లలోని మదరసాలలో బాలలకు, యువకులకు తీవ్రవాద శిక్షణ ఇస్తున్నారని. ఈ మదరసాలలో తయారైన వారిని బంగ్లాదేశ్ కు చెందిన...
News

నెల్లూరులో పుస్తకాష్కరణ సభ.

కీ.శే. శ్రీ భోగాది దుర్గా ప్రసాద్ గారు ప్రముఖ సామాజిక సేవకులు. ఆరెస్సెస్ లో విశేష కృషి చేసిన శ్రీ దుర్గాప్రసాద్ గారు నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరులలో యువశక్తి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారు. జై ఆంద్ర...
News

కూరగాయలు కొనడానికి 30 రూపాయలు అడిగిన భార్యకు తలాక్ చెప్పిన భర్త.

ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఓ శాపంగా మారింది. భర్తలకు ఏ చిన్న కారణం దొరికినా,  కోపానికి గురైనా ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక మహిళలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కూరగాయాలకు ముప్పయి రుపాయాలు ఇవ్వమన్నందుకు భార్యపై...
1 2,853 2,854 2,855 2,856 2,857 2,913
Page 2855 of 2913