భారత సంతతి వ్యక్తికి ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
భారత సంతతికి చెందిన అమెరికన్ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు 'ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం దక్కింది. జోషి ప్రస్తుతం న్యూయార్క్లోని 'ఐబీఎం థామ్సన్ వాట్సన్ రీసెర్చ్ సెంటర్'లో...







