News

News

భారత సంతతి వ్యక్తికి ‘ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్‌ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్‌, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు 'ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారం దక్కింది. జోషి ప్రస్తుతం న్యూయార్క్‌లోని 'ఐబీఎం థామ్సన్‌ వాట్సన్‌ రీసెర్చ్‌ సెంటర్‌'లో...
News

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

ఆగ్నేయ ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 1500 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 12:50 గంటలకు ఢిల్లీలోని తుగ్గకాబాద్‌ మురికివాడ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది...
News

తితిదే ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం వెనుకడుగు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు...
News

ఈనెల 27 సాయంత్రం 5 గంటలకు శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార విభాగం, అనేక సమకాలీన అంశాలపై వివిధ రంగాలకు చెందిన పెద్దల యొక్క మార్గ దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్...
News

ఆ పావురం పాక్ గూఢచారి

ఒక అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద దొరికిన ఒక పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్‌ బోర్డర్‌...
ArticlesNews

వెంకన్న ఆస్తులు అమ్మడానికి వీల్లేదంతే

దేశంలో బట్టలు మిల్లులు ఎక్కువైనాయి, మీరు బట్టలు నెయ్యడం మానేయండి అంటూ నేతపనివారిని నాశనం చేశారు. దేశంనిండా బోలెడు కర్మాగారాలను తెరిచాం, పనిముట్లు చేయకండి అని కమ్మరులను నాశనం చేశారు. కార్పొరేట్ వ్యవసాయమంటూ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున పరిచయం చేసి ఎద్దులను...
Newsvideos

శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో ముఖా ముఖి ప్రత్యక్ష ప్రసారం.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కరోనాతో తమ రాష్ట్రం చేసిన పోరాట అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. వారి అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. https://youtu.be/yFhY8XK-qvQ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్...
News

వెంకన్న భూములు వేలానికి

తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో...
1 2,852 2,853 2,854 2,855 2,856 3,051
Page 2854 of 3051