News

ArticlesNews

భారత సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపు  చైనా చెత్త దౌత్య విధానానికి నిదర్శనం

మోడీ (డోనాల్డ్) ట్రంప్ కార్డు పనిచేస్తోంది.  యుఎస్-ఇండియా మధ్య సంబంధాలు పెద్ద ఎత్తున ఫలవంతమయ్యాయి. ఆ బంధం చైనాను అడ్డుకుంది.  చైనా సరిహద్దు ప్రతిష్టంభన భారత్ సూపర్ పవర్ గా మారడానికి ఒక అవకాశం కానుంది. చైనా ప్రారంభించిన సరిహద్దు-ప్రతిష్టంభన చైనా...
News

ఏడాదిలోగా భారత్ లో కరోనా వ్యాక్సిన్‌

కరోనాకు ఏడాదిలోపే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన దేశం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ కె.విజయరాఘవన్‌ తెలిపారు. 10-15 ఏళ్లలో రూపొందించే వ్యాక్సిన్‌కు 200-300 మిలియన్‌ డాలర్లు ఖర్చయితే, ఏడాది వ్యవధిలో దీనిని అందుబాటులోకి...
News

రమేశ్‌కుమార్‌ నే ఎన్నికల కమీషనర్ గా నియమించండి: హైకోర్టు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం, రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ...
News

ఇంటింటా దీపాలు వెలిగించి ఘంటానాదం చేద్దాం – హిందూ ధార్మిక మండలి పిలుపు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని భూముల మరియు ఇతర ఆస్తుల అమ్మకాలను నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవదాయ ధర్మదాయ శాఖ వారు తీర్మానం...
ArticlesNews

చైనా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

హాంకాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం హక్కులను కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్‌లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని...
News

“రైతు మళ్లీ రాజు కావాలి ” ప్రత్యక్ష ప్రసారం

విశ్వ సంవాద కేంద్ర - ఆంధ్ర ప్రదేశ్, మనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్దల మార్గదర్శనాన్ని మనకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు భారతీయ...
News

స్వామివారి భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదు – తితిదే చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్తులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తితిదే పాలకమండలిలో తీర్మానించినట్లు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని...
News

“వలస కూలీల కోసం వాళ్లేం చేశారు… పోస్టులు పెట్టడం తప్ప?” – సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా

వలస కూలీల తరలింపులో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ వాటిని పదే పదే చూపిస్తున్నారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని,...
1 2,849 2,850 2,851 2,852 2,853 3,051
Page 2851 of 3051