అప్పుడు భాజపా గెలిచుంటే కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యుండేది.
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని, కేవలం చర్చలతోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అంటున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ కూడా ఇలాగే భావించారని ఇమ్రాన్ అన్నారు....







