స్వామి అసీమానంద, మరో ముగ్గురు విడుదల.
2007 వ సంవత్సరంలో జరిగిన సంజౌతా ఎక్స్ప్రెస్ కేసులో అనుమానితులుగా వున్న స్వామి అసీమానంద, మరో ముగ్గుర్ని NIA ప్రత్యేక న్యాయస్థానం నేడు నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ అనుమానితులు స్వామి అసీమానంద, లోకేష్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలకు...







