పుల్వామా సూత్రధారి ముదస్సర్ అహ్మద్ ఖాన్ ఖేల్ ఖతం – కాల్చి చంపిన భారత్ ఆర్మీ
ముదస్సర్ అహ్మద్ఖాన్.. పుల్వామా ఘటనకు మాస్టర్ మైండ్..! ఈ దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులు బాసారు. ముదస్సర్ అహ్మద్ఖాన్ ఈ ఘటన వెనుక ఉన్నాడని తెలుస్తోంది. ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్ అహ్మద్దార్ దాడికి ముందు పలుమార్లు మహ్మద్ఖాన్తో సంప్రదింపులు...






