News

News

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్

గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...
News

మధుర ( U.P) లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం కేశవ్ భవన్ పై దాడి

మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని మధుర, సరస్వతి కుంజ్ లోగల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయం కేశవ్ భవన్ పై కొందరు ముస్లిములు కర్రలతో దాడి చేసి అక్కడి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో సంఘ్ కార్యకర్త...
News

కేరళలో ‘కేసరి మీడియా స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కేరళలోని కాలికట్‌లో కేసరి వీక్లీ యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ప్రధాన కార్యాలయంలో కేసరి మీడియా అధ్యయనాలు మరియు పరిశోధనా కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ...
News

పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...
News

హిందూ మ‌హిళ‌లే లక్ష్యంగా అమెజాన్ అశ్లీల గ్రంథాలు – అమెజాన్ కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు

హిందూ మ‌హిళ‌ల‌ను అత్యంత అసభ్యంగా చిత్రీకరిస్తూ అస్లీల సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్న అమెజాన్ సంస్థ పట్ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శ‌ర్మ అమెజాన్ సంస్థ భారతదేశ ప్ర‌తినిధి...
ArticlesNews

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...
News

ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభం

దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే...
1 2,740 2,741 2,742 2,743 2,744 3,048
Page 2742 of 3048