ఆ… నలుగురు కిరాతకులు అరెస్ట్
పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. ''యువతి అదృశ్యంపై 28వ తేదీ రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ''శంషాబాద్...







