News

News

స‌రిహ‌ద్దు రోడ్ల నిర్మాణ సంస్థలో ఆఫీసర్ కమాండింగ్ అధికారిగా మహిళ

దేశంలోనే తొలిసారని వెల్లడించిన రక్షణ వర్గాలు ఉత్తరాఖండ్: సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారిని ఆఫీసర్​ కమాండింగ్​గా నియమించినట్టు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్​లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్​సీసీ)కు ఈ అధికారిని నియమించినట్టు...
News

భారత భాగస్వామ్యం కోసం అమెరికా నిరీక్ష‌ణ‌

న్యూఢిల్లీ: భారత్​తో భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అమెరికా-ఇండియా బిజినెస్​ కౌన్సిల్ అధినేత నిశా బిస్వాల్ అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపైప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. అమెరికా...
News

వెంక‌న్న‌ సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు

నేటి అర్ధరాత్రి నుంచి అమలు తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను ఈ అర్థరాత్రి నుంచి తితిదే పెంచింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయబోతోంది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ...
News

అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం!

లక్షల్లో కరోనా కేసుల న‌మోదు, వేలల్లో మరణాలు కాలిఫోర్నియా: అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం చేస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజూ 2 వేల మందికి పైగా మృతి...
News

పూరీ ఆలయంలో తవ్వకాలు

పూరీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్‌ మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో మెటల్‌ డిటెక్టర్ల సాయంతో...
News

వాటాల్లో తేడా… కొట్లాట‌!

ఇద్ద‌రికి గాయాలు తిరుమలేశుని టికెట్ అమ్మకాల్లో వివాదం తిరుప‌తి: తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య కొట్లాట‌కు దారితీశాయి. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు. కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని...
News

ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే…

విజయవాడ: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముంద్రా నౌకాశ్రయానికి...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ భగవత్‌ ఇండోర్‌ పర్యటన

ఇండోర్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ జీ భగవత్‌ ఇండోర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో అక్కడ రెండు రోజులపాటు బస చేస్తారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH...
1 2,568 2,569 2,570 2,571 2,572 3,040
Page 2570 of 3040