News

News

హైపవర్ పోలీసింగ్ మిషన్ ఏర్పాటుకు మోదీ పిలుపు

అమిత్ షా నేతృత్వం న్యూఢిల్లీ: టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు....
News

యూరప్‌లో కొవిడ్ విజృంభ‌ణ‌!

లాక్ డౌన్ ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు పలుచోట్ల హింసాత్మక ఘటనలు బెల్జిజం: యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు తెలుపుతున్నారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ బెల్జిజంలో...
News

4 రోజుల పర్యటనకు విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి

విశాఖ‌ప‌ట్నం: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే...
News

దేశం కోసం కలిసి నడుస్తాం…

మోదీతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్  ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి​ యోగి ఆదిత్యనాథ్​.. తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు....
News

దేశీయ అవసరాలకు తగ్గట్టు రఫేల్‌లో మార్పులు

రక్షణ శాఖ నిర్ణ‌యం న్యూఢిల్లీ: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకోగా మరో మూడు డిసెంబర్‌లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు...
News

4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి

సీరం సంస్థ విన్నపానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి వ్యాక్సిన్‌ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్‌ గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పుణెకు చెందిన...
News

‘మారుతి’ నుంచి ఇక డీజిల్ బ‌ళ్ళు త‌యారుకావ్‌

కాలుష్య నివారణకు నిర్ణయం న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు తన వంతు బాధ్యతగా డీజిల్‌ వాహనాలను ఉత్పత్తిని చేయట్లేదని దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తెలిపింది. మళ్లీ డీజిల్‌ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 2023లో...
News

తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో  సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ), సమరసత సేవా...
1 2,491 2,492 2,493 2,494 2,495 3,037
Page 2493 of 3037