News

News

మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి

మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని అప్పయ్యరాజుపేట గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం లోని పెరియవరం గ్రామానికి చెందిన ఎద్దల మల్లికార్జున అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే గ్రామంలో ప్రతిష్టించిన గ్రామదేవత గంగమ్మ రాతి విగ్రహాన్ని బండరాయితో...
News

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

నటుడు ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై రూ.100 కోట్లకు దావా వేశారు. భాను ప్రకాశ్ తరఫు న్యాయవాది.. ప్రకాశ్ రాజ్‌కు...
ArticlesNews

దేశసేవను దైవసేవగా భావించిన పరమాచార్యులు

విద్యారణ్యులు జయంతి  భారతదేశం పరాయి పాలనలో మగ్గుతున్న కాలం. మతమార్పిడులు పెచ్చుమీరిన సమయం. ఒకరోజు మహారాజు హరిహరరాయలు తన పరివారంతో వేటకు బయల్దేరారు. వారికి దారి చూపిస్తూ పరుగులు తీస్తున్న వేటకుక్కలపైకి హఠాత్తుగా పొదల్లోంచి కుందేళ్లు దూకి తరిమికొట్టసాగాయి. రాజు ఆశ్చర్యపోయాడు....
ArticlesNews

భక్తి, ముక్తి, సామాజిక సేవా దృక్పథాల కలయిక వైశాఖం

అక్షయ తృతీయ గంగానదితో సమానమైన పుణ్యతీర్థం లేనట్టే వైశాఖంతో సమానమైన మాసం లేదన్నది రుషివాక్యం. ఇది మాధవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని స్కాంద పురాణం తెలియజేసింది.  వసంత రుతువులో...
News

‘హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’ – ప్రకాశ్​రాజ్​కు లీగల్​ నోటీసులు

నటుడు ప్రకాశ్‌రాజ్‌ హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు, అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం దావా వేసి, లీగల్ నోటీసులు పంపించారు....
News

“ముచ్చటగా 34 ప్రశ్నలు” – ‘జనగణన’లో మిమ్మల్ని ఏం అడుగుతారో తెలుసా?

కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జన గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇదే సమయంలో కులగణన కూడా పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు తొలిసారిగా ఓబీసీ...
News

కొబ్బరి పీచుతో అద్భుతమైన కళా కృతులు – అందరితో శభాష్‌ అనిపించుకుంటున్న గౌతమి

సాధారణంగా చాలామంది ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే శిక్షణకు వెళ్లి వివిధ పనులు నేర్చుకుంటారు. కానీ సర్టిఫికెట్‌ తీసుకున్నాక ఆ విషయాన్నే మర్చిపోతారు. కానీ తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన ఓ మహిళ మాత్రం కొబ్బరి పీచుతో వివిధ వస్తువుల తయారీలో...
News

తిరుమలలో దర్శనాలు, గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు

ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని టీటీడీ తెలిపింది. దీనిలో భాగంగా టీటీడీ...
1 242 243 244 245 246 3,090
Page 244 of 3090