News

News

చర్చిలో పియానో వాయిస్తూ మహిళలకు ట్రాప్!

నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు పోలీసుల‌కు మొదటి భార్య ఫిర్యాదు నల్గొండ: పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ వేశాడు ఆ చ‌ర్చిలోని క‌ళాకారుడు. ఏపీలోని నల్గొండ చర్చిలో విలియమ్స్ అనే వ్య‌క్తి పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే...
News

సేల్స్‌మెన్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు!

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. బొహ్రి కదల్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఉగ్రవాదులు సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించకముందే చనిపోయినట్టు...
News

నైజీరియాలో కుప్పకూలిన గోల్డ్‌మైన్‌

18 మంది దుర్మరణం భారీ సంఖ్యలో క్షతగాత్రులు నైజీరియా: నైజీరియాలోని దక్షిణ నైజర్‌లో పెను విషాదం సంభవించింది. ఆర్టిసానల్‌ గోల్డ్‌ మైన్‌ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌...
News

అనంతపురంలో ఉద్రిక్తత

విద్యార్థులపై పోలీసుల దాడి నేడు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు అనంతపురం: ఏపీలోని అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు అనంతపురం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ని పలువురు నేతలు ఖండిరచారు....
News

డిజిటల్ లావాదేవీల్లో చైనాను దాటిన భారత్

న్యూఢిల్లీ: మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్ చైనాను అధిగమించింది. పెద్ద నోట్లను రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్‌ బ్యాంక్ ముఖ్య...
News

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వర్క్స్ బోర్డు సీఈఓ

జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు క‌ర్నూలు: కర్నూలు జిల్లా అల్లూరు మండలం మెులగవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 662 లో ఉన్న 18 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు...
News

టర్కీని గ్రే జాబితాలో చేర్చిన అంతర్జాతీయ సంస్థ

ఇరకాటంలో పాక్ న్యూఢిల్లీ: కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు వంతపాడుతూ ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టర్కీకి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధుల సరఫరా, నగదు అక్రమ చలామణీలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆ దేశంపై ఆర్థిక చర్యల...
News

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా భారత్

వెల్లడించిన నితీష్ గడ్కరీ న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌ను ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చి.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా అందుబాటులోకి తెస్తామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. డెన్మార్క్‌లో...
1 2,344 2,345 2,346 2,347 2,348 2,870
Page 2346 of 2870