News

News

బెంగాల్‌లో మ‌ళ్ళీ హింస… రాష్ట్రపతి పాలన కోరిన బీజేపీ!

కోల్‌క‌తా: బెంగాల్‌, బీర్భూమ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)...
News

ప్ర‌కృతి ప్ర‌సాదించిన కుటుంబాన్ని ర‌క్షించుకోవాలి

ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌ గోరఖ్‌పూర్: కుటుంబ నిర్మాణం అనేది మాన‌వునికి ప్ర‌కృతి ప్ర‌సాదించిన గొప్ప వ‌రమ‌ని, దీనిని ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తీ ఒక్క‌రిపై ఉంద‌ని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్ భగవత్...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి!

శివలింగం, ఇత‌ర విగ్రహాల ధ్వంసం ల‌క్నో: మరో హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నోయిడా, బెహ్లోల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 20-21 మధ్య రాత్రి...
News

శ్రీ పద్మావతి నిలయంలో మార్పులొద్దు!

ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం తిరుప‌తి: తిరుపతిలో టీటీడీ యాత్రికులకు నిర్మించిన శ్రీ పద్మావతి నిలయంలో ఎటువంటి మార్పులు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు ఇస్తూ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ పై...
News

బీజేపీకి ఓటు వేసిందని ముస్లిం మహిళను ఇంటి నుంచి గెంటేశారు!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటు వేసింది. ఆ సంగ‌తి త‌న కుటుంబానికి చెప్ప‌డంతో తన పట్ల అసభ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని పేర్కొంది. ఉజ్మాగా గుర్తించిన ఆ మహిళ.. ఆగ్రహంతో అత్తమామలు...
News

శివుడికే నోటీసు!

రాయ్‌పూర్‌: "మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్​గఢ్​ రెవెన్యూ కోడ్​-1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు. రూ.10వేలు జరిమానా విధించవచ్చు."... సాక్షాత్తూ మహాశివుడికి ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వ అధికారులు...
News

యాదాద్రిలో పంచకుండాత్మక మహాయాగం ప్రారంభం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభ‌మైంది. మహాకుంభ సంప్రోక్షణకు పూర్వాంగంగా నిన్న అంకురార్పణ చేశారు. స్వస్తి వాచనం ప్రారంభంతో పాటు విష్వక్షేణ పూజ సహా ఇతర క్రతువులు నిర్వహించారు. యాగశాల...
News

బెంగాల్‌లో మళ్ళీ హింస.. ఇళ్ళ‌కు నిప్పు, 8 మంది మృతి!

ప‌శ్చిమ బెంగాల్‌: బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్​ జిల్లా రాంపుర్​హట్​ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్ళ‌కు నిప్పుపెట్టగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పివేసినట్టు వివరించారు....
1 2,345 2,346 2,347 2,348 2,349 3,030
Page 2347 of 3030