News

News

అమెరికా – చైనా మధ్య ముదురుతున్న వివాదం

సైన్యాన్ని ఆధునీక‌రిస్తున్న‌ చైనా శాటిలైట్ చిత్రాలతో వెల్లడైన వాస్తవాలు న్యూఢిల్లీ: చైనా-అమెరికాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. సైనిక వివాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైనా ప్రయత్నాలు ఉద్రిక్తతలు పెంచే దిశలో సాగుతున్నాయి. అమెరికా నౌకాదళాన్ని, ముఖ్యంగా వారి యుద్ధనౌకలను ధ్వంసం...
News

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో...
News

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పౌర పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీటిని ప్రదానం చేశారు. 2020లో మొత్తంలో 119 మందిని పద్మాలు...
News

నీట మునిగిన చెన్నై!

పడవల్లా తేలియాడుతున్న కార్లు.. చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. 12 గంటల్లోనే 23 సెంటీమీటర్ల వర్షం పడిరది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం,...
News

ఇప్పుడది అయోధ్య కంటోన్మెంట్‌!

ఉత్తరప్రదేశ్‌లో పేరు మారిన రైల్వే స్టేషన్‌ లక్నో: యూపీలోని ఫైజాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు. ఈ...
News

కేరళలో ఇద్దరు హిందూ బాలికల అదృశ్యం

తిరువ‌నంత‌పురం: యుక్తవయస్సులో ఉన్న ఇద్దరు హిందూ బాలికలు వారి సహవిద్యార్థులు అర్షద్‌, అఫ్జల్‌తో అదృశ్యమయ్యారు. అలత్తూరుకు చెందిన సూర్య కృష్ణ(21) అదృశ్యమైన నెలరోజుల తర్వాత అటువంటిదే మరో సంఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
News

పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ: పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కొనసాగింపుగా 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను తగ్గించాయి....
News

జ‌వాన్‌ల మ‌ధ్య కాల్పులు, న‌లుగురి మృతి

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా...
1 2,345 2,346 2,347 2,348 2,349 2,870
Page 2347 of 2870