News

News

ఏపీఎస్ ఆర్టీసీ పీఎఫ్ నిధిపై స‌ర్కారు క‌న్ను!

అమ‌రావ‌తి: ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్‌) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు....
News

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

153కి చేరిన బాధితుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేంద్ర‌ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల...
NewsProgramms

విజయవాడలో సేవా భారతి `ఆత్మీయ సమ్మేళనం`

సేవా భారతి “విద్యార్థి వికాస యోజన" ద్వారా చదువుకుంటున్న, వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన సుమారు 90 మంది యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం 19/12/2021, ఆదివారం, సాయంత్రం 4 గంటలకు విజయవాడ, సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది....
News

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా...
News

కేరళలో బీజేపీ, ఎస్‌డీపీఐ నేతల హత్య!

తిరువ‌నంత‌పురం: సీపీఎం పాలనలో ఉన్న కేరళలో మరోసారి హత్యా రాజకీయాలు భగ్గుమని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున అలప్పుజా జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడిని నరికి చంపగా, అదే జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం అయిన...
News

రైళ్ళ‌లో మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు

న్యూఢిల్లీ: రైళ్ళ‌లో మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది. దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు, అలాగే...
News

గోశాలలో ఆవుల మృతిపై తీవ్రంగా స్పందించిన సాధు పరిషత్

ప్రభుత్వం గో సంరక్షణ చేయాలని డిమాండ్ విశాఖ‌ప‌ట్నం: విశాఖ వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతుండడంతో సాధుపరిషత్తు తీవ్రంగా స్పందించింది. గో సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు...
News

అన్నవరం సత్యనారాయణ స్వామికి కోటి తులసీదళాలతో అర్చన

అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన చేయనున్నారు. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా విజయవాడకు చెందిన శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు స్వామి వారికి తులసి దళాలు సమర్పించనున్నారు....
1 2,331 2,332 2,333 2,334 2,335 2,915
Page 2333 of 2915