News

News

మహమ్మద్ ముఫ్తీ సోదరుడికి సమన్లు జారీ

అక్రమ నగదు చలామణీ కేసు జ‌మ్మూ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం విచారణకు పిలిచింది. జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ మంత్రిగా...
News

తొలిసారిగా క్రీడ ఇన్‌స్టిట్యూట్ పురస్కారాల ప్ర‌దానం

న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్​).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి ఇన్​స్టిట్యూషనల్​ పురస్కారాల‌ను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్​లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది....
News

రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశంలో మారుమూల ప్రాంతాల్లో రూ.33,822 కోట్ల వ్యయంతో.. 32,152 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గిరిజన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అడవులు,...
News

భర్తను నక్సల్స్ చెర నుంచి విడిపించుకున్న భార్య

అభినవ సావిత్రిగా కితాబు రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. తన భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని సంకల్పించిన ఆయన భార్య స్థానిక జర్నలిస్టులు, సామాజికవేత్తల సాయంతో...
News

దేశంలో కొవిడ్ తగ్గుదల

కేరళలో ఉద్ధృతం, ఒకే రోజు 388 మంది మృతి తిరువ‌నంత‌పురం: దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. ఒక్కరోజే 388...
News

ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మారుస్తున్న కేరళవాసి

దోషిగా తేల్చిన కోర్టు తిరువ‌నంత‌పురం: ఉగ్రవాద సంస్థ ఐఎస్​ఐఎస్(ఐసిస్)​లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు నషీదుల్​ హమ్జాఫర్​ అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ...
News

దేశంలోనే మొదటి ఆహార మ్యూజియం

తమిళనాడులో ఏర్పాటుచేసిన భారత ఆహార సంస్థ చెన్నై: తమిళనాడు తంజావూరులోని దేశంలోనే తొలి ఆహార మ్యూజియం నిర్మించారు. ఎఫ్​సీఐ బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ టెక్నాలాజికల్‌ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా...
News

న‌క్క వేషాలు మాన‌ని పాకిస్తాన్‌!

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం కాల్పులు జరిపిన భార‌త‌ భద్రతా దళాలు న్యూఢిల్లీ: భారత సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ డ్రోన్ తిర‌గ‌డాన్ని గుర్తించిన భద్రతా దళాలు దానిపై కాల్పులు జరిపాయి. దీంతో అవి పాక్​వైపు వెళ్లిపోయినట్టు అధికారులు వెల్ల‌డించారు. అమృత్​సర్​ జిల్లాలోని బిందీ...
1 2,331 2,332 2,333 2,334 2,335 2,871
Page 2333 of 2871