ఏపీలో పరిస్థితి బాగా లేదు.. బెయిల్పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు..
బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ విజయవాడ: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని...







