News

News

నెత్తురోడిన అమెరికా.. తీవ్రవాద చర్యేనా..?

న్యూయార్క్: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తుపాకీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు...
News

పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్(49)ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీ రూ.13,578...
News

శ్రీ‌రామ నవ‌మి పుర‌స్క‌రించుకుని సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స్వ‌యం సేవ‌కులు, స్థానికులు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సంజీవనగర్, చందనా బోర్డు వద్ద సక్షమ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ నెల, వ‌చ్చే నెల...
News

పాక్ ప్రధాని షెహబాజ్

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి వాకౌట్ చేశారు....
News

జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ) లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ పాండే తెలిపారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్‌...
NewsProgramms

ధర్మ రక్షణ ద్వారానే దేశ రక్షణ సాధ్యం – రాజమండ్రి బైక్ ర్యాలీలో వక్తల ఉద్ఘాటన

* 8000ల బైకులు, 15000ల మంది యువకులతో భారీ బైక్ ర్యాలీ * శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి పూజ్య కమలానంద భారతీ స్వామి, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్యల ప్రసంగాలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో...
News

నిన్న రాముల‌వారి ఊరేగింపుపై రాళ్ళు… నేడు కూలుతున్నఇళ్ళు!

ఖ‌ర్గోన్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌ర్గోన్‌లో నిన్న ఆదివారం శ్రీ‌రామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని భ‌క్తులు అత్యంత భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఊరేగింపు ప్రారంభించారు. రాముల వారి భ‌జ‌న‌తో ప్రారంభ‌మైన ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం మార్గ‌మ‌ధ్య‌లో రాళ్ళ దాడికి గురైంది. మ‌తోన్మాదంతో బ‌తుకుతున్న కొంత‌మంది ముస్లింలు హీరోల‌మ‌ని ఊహించుకుంటూ ఈ...
NewsProgramms

వందేళ్ళ నాటి ఆలయానికి పునర్వైభవం

* ధర్మజాగరణ సమితి కార్యకర్తల కృషితో ఆలయానికి కొత్త హంగులు * శ్రీరామనవమి నాడు 15 జంటలతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం పట్టుదల ఉంటే కానిది లేదని ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు మరోసారి ఋజువు చేశారు. తూర్పు గోదావరి...
1 2,320 2,321 2,322 2,323 2,324 3,030
Page 2322 of 3030