News

News

అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం

కోయంబత్తూరు: కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై...
News

ఊటీలో కూలిన డిఫెన్స్‌ హెలికాప్టర్‌

ప్రయాణికుల్లో బిపిన్‌ రావత్‌, కుటుంబ సభ్యులు చెన్నై: తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు...
News

అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ చివరి జిహాద్‌కు రడీ!

3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌ వీరిలో 40% మహిళలే... వణుకుపుట్టిస్తున్న ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక తిరువనంతపురం: కేరళ గతం నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడిది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారిపోయింది. ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌...
News

గగనతల లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి విజ‌య‌వంతం

న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే స్వల్ప శ్రేణి క్షిపణిని డీఆర్​డీఓ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. వీఎల్-ఎస్​ఆర్​ఎస్​ఏఎంగా పిలిచే ఈ క్షిపణిని నిట్టనిలువుగా ప్రయోగించివచ్చని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఇది 15 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో...
News

9 ఆఫ్రికన్ దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్

బోట్సువానా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్​.. ఆఫ్రికాలోని తొమ్మిది దేశాలకు విస్తరించింది. బోట్సువానా, ఘనా, మోజాంబియా, నమీబియా, నైజీరియా, సెనెగల్​, ఉగాండ, జింబాబ్వేలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వేలసంఖ్యలో, ఉగాండలో ఏడుగురు, నమీబియాలో 18, నైజీరియాలో ముగ్గురు ఒమిక్రాన్​ బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌లో...
News

విజ‌య‌వాడ రైల్వేకు రెండు అవార్డులు

విజ‌య‌వాడ‌: 2021కు విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు అవార్డులను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. భవనాల కేటగిరిలో ఆసుపత్రుల విభాగం కింద విజయవాడ డివిజినల్‌ రైల్వే ఆసుపత్రి మొదటి బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో కాచిగూడ...
News

చిత్తూరు జిల్లాలో వింత శబ్దాలు

భయాందోళనలో ప్రజలు చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వస్తున్న శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు.. భూగర్భ...
News

ఎంపీలందరూ చట్టసభలకు హాజరు కావాల్సిందే…

గైర్హాజరుపై ఘాటుగా స్పందించిన మోడీ న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ...
1 2,301 2,302 2,303 2,304 2,305 2,871
Page 2303 of 2871