News

News

ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద...
News

ఝార్ఖండ్ లో మావోయిస్టుల దుశ్చర్య… వంతెన, సెల్ టవర్ల పేల్చివేత

ఝార్ఖండ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గిరిధ్ జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని వంతెనను పేల్చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ ను పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని కరపత్రాలు లభ్యమయ్యాయి....
News

దేశవ్యాప్తంగా ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు

* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న 'పరాక్రమ్ దివస్'...
News

ప్రతికూల వాతావరణ పరిస్థితిలోనూ జమ్మూలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్…

* సైన్యం సహకారంతోనేనని వైద్య సిబ్బంది వెల్లడి జమ్మూకశ్మీర్ ‌ను హిమపాతం వణికిస్తోంది. బారాముల్లా, రాంబన్ సహా అనేక జిల్లాల్లో భారీగా కురుస్తున్న మంచు వర్షానికి రోడ్లపై సెంటీమీటర్ల కొద్దీ మంచు పేరుకుపోయింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ జమ్ముకశ్మీర్‌ ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌...
News

ఏడు దశాబ్దాల కాంగ్రెస్ కుతంత్రానికి అంతం పాడిన కేంద్రం

గడచిన ఏడు దశాబ్దాలుగా రిపబ్లిక్ డే వేడుకల బీటింగ్ రిట్రీట్ (రిపబ్లిక్ డే వేడుకల ముగింపు ఉత్సవం) సందర్భంగా పాడుతూ వస్తూ ఉండిన ఒక క్రైస్తవ కీర్తనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈనెల 29వ తారీఖున జరగనున్న రిపబ్లిక్ డే...
News

అతన్ని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు – అరుణాచల్ ‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్ ‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్ ‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత...
News

44 చైనా విమానాలను రద్దు చేసిన అమెరికా

యుఎస్ ఎయిర్‌లైన్స్ విమానాలను చైనా బలవంతంగా రద్దు చేయడంతో చైనా విమానయాన సంస్థలకు కూడా అమెరికా షాకిచ్చింది. చైనాకు చెందిన 44 విమానాలను బ్లాక్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ముందుకొచ్చింది. నాలుగు చైనీస్ విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటూ అమెరికా రవాణా...
ArticlesNews

అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
1 2,302 2,303 2,304 2,305 2,306 2,914
Page 2304 of 2914