మేం గిరిజనులం – మేం హిందువులం : చింతపల్లి గిరిజనుల మనోగతం
విశాఖ జిల్లా,పాడేరు గిరిజన డివిజన్ నుండి 10 బస్సులలో 485 మంది గిరిజన మహిళలు, పురుషులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి దేవాలయం ముందు తమ భావాలను ఇలా తెలియ చేశారు.. ... "తిరుమల తిరుపతి...





