సమాజ్వాదీ నేత ఇంట్లో రూ.177.45 కోట్ల నల్లధనం!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్కు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.177.45 కోట్లుగా తేలింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నగదు లెక్కింపు కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లెక్కించిన నగదు విలువను.....







