కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం
బెంగళూరు: కర్ణాటకలో రేగిన హిజాబ్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఉడిపి ఎంజీఎం కాలేజిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముస్లిం, హిందూ విద్యార్థులు పరస్పరం నిరసనలు తెలుపుతున్నారు. నెల రోజులుగా కర్ణాటకలో ఈ వివాదం నడుస్తోంది. ముస్లిం విద్యార్థుల డ్రస్...







