News

News

4 ఏళ్ళ‌లో 3,100 మందికి భారత పౌరసత్వం

కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన 3,100 మందికి పైగా భారతీయ పౌరసత్వం పొందినట్టు కేంద్ర హోం వ్యవహారాల...
News

నైట్​ కర్ఫ్యూ పెట్టండి…

రాష్ట్రాలకు కేంద్రం సూచన! న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత...
News

బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాస‌న్‌ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఈ నెల 19న బీజేపీకి చెందిన ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రెంజిత్ శ్రీనివాసన్ హత్యకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ పిఎఫ్‌ఐ రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ...
News

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

ఎన్నికల ముందు ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం అస్త్ర సన్యాసం! డెహ్రాడూన్: మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో వరుసగా కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తింటున్నది. ఇప్పటికే పంజాబ్, గోవాలో సీనియర్ నేతలు పార్టీకి దూరంగా, తాజాగా ఉత్త‌రాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి,...
News

పేద భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనం

రవాణా, వసతి ఖర్చులు టీటీడీవే... తిరుప‌తి: గత బ్రహ్మోత్సవాల సమయంలో పేద భక్తులకు ఉచితంగా శ్రీనివాసుడి దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ..ఈ సారి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకు కూడా...
News

తక్కువ వడ్డీకే అన్నదాతకు రుణాలు

ట్విట్టర్ వేదికగా ఎస్‌బిఐ ప్రకటన న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు తీపికబురు అందించింది. అన్నదాతలకు సులభంగానే రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అతితక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఈ మేరకు...
News

చలి గుప్పిట్లో ఏపీ!

పతనమవుతున్న ఉష్ణోగ్రతలు విజ‌య‌వాడ‌: ఉత్తర, తూర్పు గాలులు.. కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్ని వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా విజయనగరంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత...
News

కొబ్బరి మద్దతు ధర ప్రకటన

రైతుకు కేంద్రం అండ‌ న్యూఢిల్లీ: కురిడీ, నాణ్యత గల కొబ్బరి చిప్పలకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్...
1 2,283 2,284 2,285 2,286 2,287 2,871
Page 2285 of 2871