News

News

‘సూర్య న‌మ‌స్కారం’పై ఇస్లాంవాదుల వింత వైఖ‌రి!

న్యూఢిల్లీ: భారత జాతీయతతో ముడిపడి ఉన్న దేశం, సెంటిమెంట్ వారిని ఎప్పుడూ బాధించలేదు. కానీ, ఈ నెలో ఒక‌టోతేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు పాఠశాలల్లో 'సూర్య నమస్కార్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా...
News

పాకిస్థాన్‌లో హిందూ వ్యాపారి కాల్చివేత‌!

సింధ్: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అనాజ్ మండిలో 44 ఏళ్ల హిందూ వ్యాపారవేత్త సునీల్ కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాల్పుల కారణంగా నగరంలో బంద్ పాటిస్తున్నారు. తరువాత, హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక...
News

ఐఎస్‌ఐఎస్‌తో లింకులు… కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యురాలి అరెస్ట్

కర్ణాటక: ప్రముఖ కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ ఎమ్మెల్యే దివంగత బీఎం ఇదీనబ్బ కుమారుడు బీఎం బాషా నివాసంపై నిన్న‌ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాషా కోడలు ముండాడిగుట్టు సదానంద...
News

షిల్లాంగ్‌లో ఘోరం!

కాళీ ఆలయం, విగ్రహం ధ్వంసం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఘోరం జ‌రిగిపోయింది. మవ్బా ప్రాంతంలోని కాళీ దేవాలయాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) షిల్లాంగ్‌లోని...
News

తాళపత్రాల రూపంలో గీతా శ్లోకాల రూపకల్పన

న్యూఢిల్లీ : తాళపత్రాల రూపంలో భగవద్గీత, వేమన, సుమతి శతకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి...
News

భారత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న కొత్త ఉగ్ర సంస్థ

గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ న్యూఢిల్లీ: కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రుదేశ నిఘా అధికారులకు చేరవేస్తున్నారన్న అభియోగాలపై తాజాగా నమోదైన కేసులో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ (బీకేఐ) ఉగ్రవాద సంస్థ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలతోపాటు...
News

పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కీలక నిర్ణయం

భారత్‌లో తీర్థయాత్రలకు ఏర్పాటు మొదటి విడతగా పాక్‌లోని మందిరాలను సందర్శిస్తున్న హిందువులు ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక...
News

రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం

తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకు లాకర్‌లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో దాచారు. ఆ నోటా ఈ నోటా సమాచారం...
1 2,272 2,273 2,274 2,275 2,276 2,871
Page 2274 of 2871