గొప్ప పర్యాటక ప్రాంతంగా ‘గోవుల అభయారణ్యం’!
హిమాచల్ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్లో రాబోయే రోజుల్లో 11 ఆవుల అభయారణ్యాలను పర్యాటక రంగానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపై బిజెపి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ‘‘సిమ్లా జిల్లాలోని సున్నీ వద్ద ఉన్న గోవుల అభయారణ్యంలో రూ. 2.22 కోట్లతో నిర్మాణ పనులు...







