News

News

పండ‌గ‌ పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాలుండ‌వ్‌!

బెంగళూరు(కర్ణాటక): పండ‌గ‌ల పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాల‌ను నిషేధించింది అక్క‌డ స‌ర్కారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బెంగళూరులో మాంసం విక్రయాలు, వధలపై నిషేధం విధించింది. గతంలో, బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా రామ...
News

చార్​ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి

చార్​ధామ్: ఈనెల మూడో తేదీన చార్​ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట...
News

అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాను పటించారు మహరాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి. హనుమాన్ దేవాలయానికి పాదయాత్రగా కౌర్ దంపతులు వెళ్లారు. పాదయాత్రలో జై శ్రీ రామ్ అంటూ...
News

బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు

చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన‌ బాలికపై పాస్ట‌ర్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు న‌మోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్...
ArticlesNews

నిజంగా అందరూ ఒక్కటేనా?

నా చిన్నతనం నుంచి చూస్తున్నా.... "మా దేవుడొక్కడే దేవుడు" మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి." అని...
News

ఆలయ నిధులు వృద్ధాశ్రమాల‌కు వాడ‌డం త‌ప్పు: మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: వృద్ధాశ్రమాలను నిర్మించేందుకు ఆలయ నిధులను వినియోగించ‌డం త‌ప్పుడు ప‌ని అని మ‌ద్రాస్ కోర్టు పేర్కొంది. ఈ మేర‌కు ఇక్క‌డి హెచ్‌ఆర్‌, సీఈలకు చీవాట్లు పెట్టింది. పళని, నెల్లై, చెన్నై ఆలయాల నిధులు 45 కోట్ల‌ను వృద్ధాశ్రమాలు నిర్మించేందుకు వెచ్చించ‌డాన్ని హిందూ...
News

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా...
News

పంజాబ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని మొహాలీలో సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌.పి.జి) దాడి కేసులో పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన ఈ దాడి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్...
1 2,271 2,272 2,273 2,274 2,275 3,030
Page 2273 of 3030