News

News

కేరళ ఆయుర్వేద వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని కూమార్తెకు కంటిచూపు

కెన్యాలోనూ ఈ తరహా వైద్యశాల ఏర్పాటు చేయాలని మోడీకి అభ్యర్థన తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని రైలా మోలో డింగా కుమార్తెకు తిరిగి కంటి చూపు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన కెన్యాలో కూడా...
News

రోడ్డు ప్ర‌మాదంలో జ‌వాన్‌ల‌కు గాయాలు

రాజస్థాన్‌: రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్ జిల్లాలో ఆర్​పీఎఫ్​ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు గాయపడ్డారు. జిల్లాలోని చౌత్​ కా బర్వరా ప్రాంతంలోని ఎచర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన...
News

54 చైనా యాప్‌లపై ఉక్కుపాదం!

నిషేధించిన మోడీ సర్కారు భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు ఆరోపణ న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....
News

పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి...
News

పుల్వామా అమరులకు మోదీ నివాళి

న్యూఢిల్లీ: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు...
News

గల్ఫ్ జైళ్ళ‌లో 4,060 మంది భారతీయులు

దుబాయ్‌: గల్ఫ్ దేశాల్లోని జైళ్ళ‌లో ఉన్న భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గల్ఫ్ జైళ్ళ‌లో ఉన్న ట్రయల్ ఖైదీలతో పాటు...
News

రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుప‌తి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌ లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను...
News

పాక్‌లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, ఇటుకలతో కొట్టారు..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ముస్లిం మూక ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్...
1 2,273 2,274 2,275 2,276 2,277 2,915
Page 2275 of 2915