News

ArticlesNews

అతలాకుతలమవుతున్న అమెరికా

బైడెన్ సర్కారు చేతులెత్తేసినట్టేనా? అమెరికాలో కరోనా వైరస్‌ (coronavirus) మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతోంది. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.....
News

ప్రధాని మోడీ కాన్వాయ్ ని ఆపింది మేమే – ఎస్ ఎఫ్ జే వెల్లడి

విచారణ జరిపారో ఖబడ్దార్... న్యాయవాదులకు బెదిరింపులు జాతీయ భద్రత, సమగ్రతనే దెబ్బతీస్తామంటూ బెదిరింపులు పంజాబ్ లో రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం. ప్రధాని...
ArticlesNews

ఆంగ్లేయులు మన విద్యా విధానాన్ని కాపీ కొట్టి వాళ్ళ దరిద్రాన్ని మనకు అంటగట్టారు

ఆ.... మన దేశంలో ఏముందండీ.... ఆకలి, అవిద్య, అనాగారికతా తప్ప.... ఆ ఆంగ్లేయులొచ్చి కదా మనకు నాగరికత నేర్పింది? వారేగా రోడ్లు, రైల్వే లైన్లు నిర్మించి మనకి సాంకేతికతను పరిచయం చేసింది? వాళ్ళేగా మనకు సైన్సును నేర్పింది అంటూ మాట్లాడే కొందరు...
News

పద్మశ్రీ టీవి నారాయణ అస్తమయం

ప్రముఖ కవి, రచయిత, సామాజిక వేత్త, రాజకీయ వేత్త, దేశభక్తుడు, జాతీయవాది పద్మశ్రీ టి వి నారాయణ (వయస్సు 97) ఈ రోజు( జనవరి 11, మంగళవారం) ఉదయం 6.18 నిముషాలకు కేర్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. స్వర్గీయ...
News

తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువఝామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు....
News

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని...
News

శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధ మండప దర్శనాల నిలిపివేత… దళారుల నియంత్రణకు చర్యలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. దళారుల బెడదను నియంత్రించేందుకు కూడా ఈ చర్యలు ఉపకరిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తులకు తీర్థం పంపిణీని సైతం నిలుపుదల...
News

జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో కుల్గాం జిల్లా హసన్‌పొరాలో తనిఖీలు చేపట్టాగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు...
1 2,266 2,267 2,268 2,269 2,270 2,872
Page 2268 of 2872