News

News

శ్రీశైలం : దేవుడి పప్పు, బెల్లాలను దోచుకున్న ఆలయ పర్యవేక్షకుడి సస్పెన్షన్

శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకునిగా ఉన్న పి. ఉమేశ్‌ సస్పెన్షన్ కు గురయ్యారు. ఉమేశ్ ‌ను సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన సరకుల నిల్వలలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు...
News

పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు

పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా...
NewsProgramms

ఊరూరా భారతమాత పూజ

నంద్యాల పరిసర గ్రామాలలో భారతమాత పూజా కార్యక్రమాలు ధర్మజాగారణ సమితి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. ధర్మజాగారణ సమితి కార్యకర్తలు దేవాలయాలలో హైందవ సోదరులను ఏకత్రితం చేసి, భారత్ మాతా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా దేవాలయాలలో నిరంతరం హిందూ ధర్మ...
News

లోన్ ఇవ్వలేదని బ్యాంకునే తగులబెట్టిన ముస్లిం యువకుడు

కర్ణాటకలోని హెడిగొండకు చెందిన వసీం అక్రమ్, లోన్ కోసం స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లాడు. పలు కారణాల వల్ల బ్యాంకు అతడికి లోన్ రాదని తేల్చి చెప్పింది. కోపంతో రగిలిపోయిన వసీం బ్యాంకు అద్దాలు పగులగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ...
News

నిరుపేద మరాఠీ కుటుంబానికి బొంతలు కుట్టే టైలరింగ్ మిషన్ వితరణ

అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి, సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో.... అఖిల భారత సంచార జాతుల ప్రముఖ్ గౌ..శ్రీ దుర్గదాస్ జీ గారి రెండు రోజుల పర్యటన లో భాగంగా ఈ రోజు ఒంగోలు దగ్గరలోని టంగుటూరు, కొండెపి...
News

ఆత్మకూరు : హిందువులపై ముస్లింల దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త బంద్

ఆత్మకూరు పట్టణంలో అక్రమంగా మసీదు నిర్మిస్తుండటం తో అడ్డుకున్న హిందువులపై ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డాయి. హిందువులపై రాళ్లు రువ్వి.. వాహనాలను దగ్ధం చేశారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ముస్లిం మూకలు అడ్డుకున్నారు....
News

అవనిగడ్డలోని భద్రాద్రి రామయ్య భూములకు ‘పట్ట’ భద్రత

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని భద్రాద్రి రాముడి భూములకు భద్రత కల్పించి పట్టాదారు పాసు పుస్తకాలు కోడూరు రెవిన్యూ శాఖ వారు అందించారు. కోడూరు మండలం మందపాకల, పోటుమిద గ్రామ రెవెన్యూ పరిధిలోని భద్రాచలం సీతారాములస్వామి వారికి సంబంధించిన 8.8ఎకరాలు...
News

శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు

తిరుప‌తి: తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు...
1 2,267 2,268 2,269 2,270 2,271 2,872
Page 2269 of 2872