News

News

మసీదు తొలగింపు కేసు విచారణార్హమే…: మ‌ధుర కోర్టు

మ‌ధుర‌: శ్రీకృష్ణ జన్మభూమిపై నిర్మించిన షాహీ ఈద్గా మసీదు తొలగింపు కేసు విచారణార్హమేనని మధుర కోర్టు పేర్కొంది. హరిశంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసు దాఖలు చేసే హక్కు శ్రీకృష్ణ విరాజ్‌మన్‌కు ఉందని పేర్కొంది. ఇప్పుడు ఈ...
News

దేశంలో ఆలయాలను కూల్చే మసీదులు కట్టారు

వాటిని ప్రభుత్వాలు తాకకూడదని ముస్లిం దురహంకారి వ్యాఖ్యలు ల‌క్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొందరు ఇస్లాంలోకి మారి...
News

‘స్వదేశీ యుద్ధ నౌక’లను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

ముంబై: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ముంబైలోని మాజగావ్‌ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్‌...
News

బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా కొట్టుకున్న స్కూల్ గర్ల్స్!

బెంగళూరు: బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా స్కూల్ గర్ల్స్ కొట్టుకున్నారు. అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగుకున్నారు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కర్రతో కొట్టింది. మెట్ల వద్ద కూడా అమ్మాయిలు కొట్టుకోవడం, తన్నుకోవడం చేశారు....
News

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!

పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం...
News

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు...
News

ఆర్డినెన్స్ … బలవంతపు మత మార్పిడులపై ఉక్కుపాదం మోపేందుకే…

స్పష్టం చేసిన కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర బెంగ‌ళూరు: మతమార్పిడి నిషేధ ఆర్డినెన్స్‌ ఒక నిర్దిష్ట మతాన్ని ఉద్దేశించింది కాదని, బలవంతంగా మతమార్పిడులకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకేనని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో...
News

26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర...
1 2,265 2,266 2,267 2,268 2,269 3,030
Page 2267 of 3030