News

News

బంగ్లాదేశ్‌లో 35 సరస్వతీ విగ్రహాలు ధ్వంసం!

అర్ధరాత్రి హిందూ దుకాణంపై దాడి మళ్ళీ కోరలు సాచిన మతోన్మాదులు ఢాకా: గత ఏడాది దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరిగిన హిందూ వ్యతిరేక హత్యాకాండల గాయం నుంచి హిందువులు ఇంకా కోలుకోకముందే అదే దేశంలో మరో దుర్ఘటన సంభవించింది. ఒక్క రాత్రిలో...
News

శబరిమలలో ఉద్యోగుల ఇష్టారాజ్యం!

యథేచ్ఛగా హుండీ సొమ్ము చోరీ ఘటనలను పట్టించుకోని సర్కారు తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోని ఉద్యోగులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. హుండీ సొమ్ము యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఈ చర్యలను పలుమార్లు నిజాయితీగల హిందూ ఉద్యోగులు అడ్డుకుంటున్నా ఏదో రకంగా ఆలయ సొమ్ము...
News

సహస్రాబ్ది వేడుకలకు స‌న్నాహాలు

ప‌లువురికి ఆహ్వానాలు భాగ్య‌న‌గ‌రం: భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవిని భగవత్ రామానుజాచార్యుల ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్...
News

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!

ఇంటెలిజెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా...
News

మహా కోటలను ఆక్ర‌మిస్తున్న ఇస్లాంవాదులు!

ముంబై: కొంతమంది ఇస్లాంవాదులు ఎంతో చ‌రిత్ర క‌లిగిన మ‌హా కోట‌ల‌ను ఆక్ర‌మిస్తున్నారు. కల్పిత పాత్రలను సృష్టించి, చ‌రిత్ర‌ను తారుమారు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఇస్లాంవాదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ,...
News

ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతమార్పిడికి య‌త్నం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌ట‌న‌ ఫిర్యాదు అందినా త‌హ‌శీల్దార్ నిర్ల‌క్ష్యం రంగంలోకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో బాలిక‌ల మ‌తాన్ని మార్చేందుకు ప్రయత్నం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్...
News

కాశ్మీర్‌లో పురాతన హిందూ ఆలయం దగ్ధం!

కాశ్మీర్‌: కాశ్మీర్‌లో పురాతన హిందూ దేవాలయాన్ని దుండగులు మళ్ళీ తగులబెట్టారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా దేవ్‌సర్‌ పట్టణానికి సమీపంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వేల ఏళ్ళ నాటి మాతా త్రిపూర్‌ సుందరి ఆలయం జనవరి 13 అర్ధరాత్రి త‌గ‌ల‌బ‌డింది....
News

కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి

ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషన్ అవార్డ్ గ్రహీత పండిట్ బిర్జూ మహారాజ్(83) ఇవాళ(సోమవారం) కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందిన‌ట్టు ఆయన బంధువులు తెలిపారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న...
1 2,264 2,265 2,266 2,267 2,268 2,872
Page 2266 of 2872