News

News

కన్యాకుమారిలో స్వామి వివేకానంద సభ గృహం ప్రారంభం

క‌న్యాకుమారి: కన్యాకుమారిలో కొత్త‌గా నిర్మించిన స్వామి వివేకానంద సభ అనే పేరుగ‌ల గృహాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్‌ మోహన్‌ భగవత్ జీ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ తమిళనాడు ఎక్సలెన్సీ గవర్నర్ ఆర్.ఎన్....
News

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన

* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన "మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి." అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు...
News

భారత కీర్తి, ప్రతిష్ఠలు సర్వనాశనం చేసేందుకు ప్రయత్నాలు

హెచ్చ‌రించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో...
News

అమ్మ‌వారి ఆభ‌ర‌ణాలు దొంగిలించిన దేవ‌స్థానం ఉద్యోగులు!

కేర‌ళ‌లోని షంగుముఖం దేవి కోవెల‌లో సంఘ‌ట‌న‌ తిరువనంతపురం: కేర‌ళ‌, తిరువనంతపురంలోని షంగుముఖం దేవి ఆలయంలో అక్క‌డి ఉద్యోగులు కొంత‌మంది అమ్మ‌వారి బంగారు ఆభరణాలను దొంగిలించారు. విజిలెన్స్ అధికారులు అంద‌ర్నీ విచారించారు. ఆలయానికి చెందిన తిరువాభరణం (పురాతన బంగారు ఆభరణాలు) ఇక్క‌డి అధికారులే...
News

త‌మిళ‌నాడులో బాలిక‌ను బ‌లితీసుకున్న’క్రైస్త‌వం’!

మ‌తం మార్చుకోవాల‌ని పాఠ‌శాల‌లో చిత్ర‌హింస‌లు తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన విద్యార్థిని... చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ త‌మిళ‌నాడు: : క్రైస్తవ మతంలోకి మారాలని ఓ విద్యార్థినిని నిత్యం పాఠ‌శాల‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్ప‌డింది. విద్యార్థిని ఎం.లావణ్య అరియలూరు జిల్లా వడుగపాళయం...
News

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం

ప్రపంచ శాంతి, కరోనా నివారణార్థం రేప‌టి నుండి 27వ తేదీ వ‌రకు ఉత్స‌వం తిరుచానూరు: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ ఈ నెల 21 నుండి 27వ తేదీ వ‌రకు ఏడు రోజుల...
News

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు

అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్...
News

ఘనంగా ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర

భక్త జన సందోహం మధ్య వైభ‌వంగా రథోత్సవం నెల రోజుల పాటు వేడుకలు క‌ర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారు....
1 2,262 2,263 2,264 2,265 2,266 2,872
Page 2264 of 2872