News

News

నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుప‌తి: నేటి నుంచి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులై, ఆగస్టు మాసానికి సంబంధించిన దర్శనం టికెట్లను రోజుకు 25 వేల వరకు విడుదల చేయనుంది. నేటి ఉదయం 9 గంటలకు...
News

కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ!

ల‌క్నో: రావి చెట్టు కింద కాషాయ జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిప్పులుచెరిగారు. అఖిలేష్ సనాతన...
News

కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ

కెనాడా: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన...
News

పీఎఫ్ఐపై మ‌న‌సుపారేసుకున్న కేర‌ళ స‌ర్కారు… ర్యాలీకి అనుమ‌తి! బ‌జ‌రంగ్ ద‌ళ్‌కు నిరాక‌ర‌ణ‌

కోర్టు హెచ్చ‌రించినా ప‌ట్టించుకోని వైనం పినరయి విజయన్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల వెల్లువ‌ తిరువ‌నంత‌పురం: ఇంటెలిజెన్స్ నివేదికలను పట్టించుకోకుండా, కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని మార్క్సిస్ట్ ప్రభుత్వం సున్నితమైన అలప్పుజా జిల్లాలో ఆదివారం జ‌రిగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సదస్సు,...
News

రాజీవ్ హంతకుడికి సీఎం స్టాలిన్, ద్రవిడవాదుల ఘన స్వాగతం

చెన్నై: భయంకరమైన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన పేరారివాలన్(అరివు)ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. అతని రిమిషన్ అభ్యర్థనను ఆమోదించడానికి ఆర్టికల్ 142 కింద మంజూరు చేయబడిన అసాధారణ అధికారాన్ని కోర్టు ప్రయోగించింది. అతను కేవలం జైలు శిక్ష నుండి...
News

అణు సామర్ధ్యాన్ని విస్తరిస్తున్న పాకిస్తాన్: అమెరికా

న్యూఢిల్లీ: అణుసామర్థ్య విస్తరణ, ఆధునీకరణను పాకిస్తాన్‌ 2022లో కూడా కొనసాగిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారి స్కాట్‌ బెరియర్‌ అభిప్రాయపడ్డారు. భారత అణుసంపత్తిని, ఆధిక్యతను తట్టుకొని మనుగడ సాగించేందుకు పాక్‌ అణువిస్తరణ చర్యలను సమర్థించుకుంటుందన్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు పాక్‌ రక్షణ విధానాలను నిర్దేశిస్తాయని...
News

భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం విచార‌క‌రం: ప్రధాని నరేంద్ర మోదీ

జైపూర్‌: భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా వర్చువల్...
News

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’

భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి...
1 2,262 2,263 2,264 2,265 2,266 3,030
Page 2264 of 3030