News

News

డీ అడిక్షన్ కేంద్రంలో హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి అమానుష దారుణాలు!

అస్సాంలోని ధుబ్రి జిల్లాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న   ఒక వ్యసన విముక్తి కేంద్రం De-addiction Center పై పోలీసుల దాడి సంచలనంగా మారింది. గౌరీపూర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఈ కేంద్రంలో బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, హింసాత్మక చర్యలు జరుగుతున్నాయనే...
News

బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు

బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో పాకిస్తాన్ మూలాలు బయటపడ్డాయి. నిషేధిత పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్‌లోని పలు వైమానిక స్థావరాలపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ నెట్వర్క్ బయటపడటంతో భారీ ఎత్తున ప్రక్షాళనకు బంగ్లాదేశ్ పూనుకుంది....
News

లా యూనివర్సిటీల్లో మనుస్మృతి, అర్థశాస్త్రం, విలవలు బోధించాలి : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

దేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు అత్యంత ప్రతిభావంతులైన పట్ట భద్రులను తయారు చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి అన్నారు. అయితే.. వారు తమ తమ సాంస్కృతిక సైద్ధాంతిక మూలాలకు క్రమంగా దూరమవుతున్నారని, అది దురదృష్టకరమని...
News

’’జామియా సిరాజ్ ఉల్ ఉలూమ్’’ ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించిన సర్కార్

కాశ్మీర్ లోని షోఫియాన్ లో వున్న దారుల్ ఉలూమ్ జామియా సిరాజ్ ఉల్ ఉలూమ్’’ ను కాశ్మీర్ ప్రభుత్వం చట్ట వ్యతిరేక సంస్థ’’ గా ప్రకటించింది.చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం సెక్షన్ 8(1) కింద జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఓ...
News

సమాజం, సంఘ్ కలిసిపోయేంత వరకూ ఆరెస్సెస్ కార్యకలాపాలు : సురేశ్ సోనీ

సంఘ్ ఓ స్పష్టమైన ఉద్దేశంతో ప్రారంభమైందని, సంఘ కార్య శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడమే లక్ష్యం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేశ్ సోనీ అన్నారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని జబల్ పూర్ లో ‘‘జన...
News

సనాతన ధర్మ పునరుజ్జీవనానికి భారత దేశ పునరుజ్జీవనం అత్యంత అవసరం : మోహన్ భాగవత్

అయోధ్యలో భవ్యమైన రామ మందిర దేశ ప్రజల అంకితభావం, సంపూర్ణ మద్దతుతోనే రామ మందిర నిర్మాణం సంపూర్ణమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.నాగపూర్ లో డాక్టర్ హెడ్గేవార్ స్మారక సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర...
News

పాక్‌ సరైన మధ్యవర్తి కాదు

ఇరాన్‌-అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన వేళ పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై ఇరాన్‌ ఎంపీల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పాక్‌ నేతలు తటస్థంగా వ్యవహరించడం లేదని.. వారు అమెరికాకు అనుకూలంగా ఉంటున్నారని.. దీంతో చర్చల్లో విశ్వసనీయత కొరవడుతున్నదని ఒక ఎంపీ విమర్శించారు. ఇరాన్‌...
News

వద్దనుకున్న పసుపు పాలను విదేశాల్లో డాలర్లలో కొంటున్నామన్న భారత మహిళ

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న స్మిధ అనే భారతీయ మహిళ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ అనుభవం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో ఉన్నప్పుడు మనం తేలికగా తీసుకునే ఎన్నో సంప్రదాయాలు, అలవాట్లకు విదేశాల్లో ఎంత విలువ ఉందో ఆమె తన వీడియో...
1 22 23 24 25 26 2,888
Page 24 of 2888