News

News

ఎదురుకాల్పులు!

భద్రాద్రి కొత్తగూడెం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్టు స‌మాచారం. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు...
News

సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశానికి సంపూర్ణ భ‌ద్ర‌త‌: రాజ్‌నాథ్ సింగ్

మణిపూర్‌: సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ భ‌ద్ర‌త‌లో ఉన్న‌ట్ట‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మణిపూర్‌లోని మంత్రి అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ ని శుక్రవారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. క్లిష్ట భౌగోళిక...
News

హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!

డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు...
News

ఆనందమఠ్‌ నవల ఆధారంగా వందేమాతరం గీతంపై భారీ చిత్రం

ముంబై: ప్రముఖ బెంగాళీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన నవల ఆనందమఠ్‌ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను...
News

నెల్లూరులో ఘనంగా సాగుతున్న శ్రీనివాసుని వైభవోత్సవాలు

నెల్లూరు: నెల్లూరులో టీటీడీ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో...
News

టీటీడీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్

తిరుప‌తి: శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ పాలిటెక్నిక్ కళాశాలల‌కు ఎన్‌బిఏ గుర్తింపున‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను త్వ‌రితగ‌తిన పూర్తి చేయాల‌ని టీటీడీ జెఈవో స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్ క‌ళాశాల‌, ఎస్‌పిడ‌బ్ల్యూ...
News

అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ముంబై: రాయ్‌గఢ్‌ జిల్లాలోని హరిహరేశ్వర్‌ బీచ్‌కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అసెం‍బ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, పడవలో బాణ‌సంచా...
News

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు

ముంబైలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ ముంబై: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన డబుల్‌ డె​క్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా...
1 2,151 2,152 2,153 2,154 2,155 3,034
Page 2153 of 3034