News

News

ఏకంగా 24 ఏళ్ళుగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

న్యూఢిల్లీ: ఏకంగా 24 24 ఏళ్ళుగా భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పాకిస్తానీ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1998 నుంచి ఢిల్లీలోని భాటిమైన్స్ కాలనీలో నివసిస్తూ.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. అంతేకాకుండా భారత్‌కు చెందిన 5 సిమ్...
News

సిసోడియా మనిషికి మద్యం వ్యాపారి రూ. కోటి లంచం!

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న సీబీఐ, విచారణలో పాల్గొననున్న ఈడి న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియా అనుచరుడికి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి లంచంగా ఇచ్చాడని ఎఫ్​ఐఆర్​లో సీబీఐ పేర్కొంది. మనీష్​ సిసోదియా నివాసాలు...
News

బీహార్ అధికారిక కార్యక్రమాల్లో లాలూ అల్లుడు ప్ర‌త్య‌క్షం!: మండిప‌డ్డ బీజేపీ

పాట్నా: బీహార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో లాలూ అల్లుడు పాల్గొనడం కొత్తగా ఏర్పడిన కూటమిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. లాలూ పెద్ద కుమారుడు, అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన బావ పాల్గొనడంపై ప్రతిపక్షాలు...
News

తెలంగాణ దేవాలయాల్లో నాణేలు విక్ర‌యం!

దేవాదాయ శాఖ వెల్లడి భాగ్య‌న‌గ‌రం: భక్తులు తమ ఇష్టదైవానికి చెందిన బొమ్మతో కూడిన బంగారు, వెండి, రాగి లాకెట్‌లను పొందేలా దేవాదాయ శాఖ తాజాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల వద్ద వీటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. యాదగిరి గుట్ట...
News

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో...
News

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్

భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర...
ArticlesNews

హిందూ ధర్మ రక్షా కవచం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

వీరబ్రహ్మం గారి జనన కాలం, తల్లిదండ్రుల వివరాలు స్పష్టంగా తెలియవు. నంది కొండ మఠాధిపతి వీరభోజయాచార్యులు, వీర పాపాంబలు వీరిని పెంచి పెద్దచేశారు. హఠ, రాజ, స్వర, మంత్ర, లయ- వంటి వివిధ యోగ మార్గములలో మహా యోగం సాధించిన శ్రీ...
News

బంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు కారు: ప్రధాన మంత్రి షేక్ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్‌లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ హిందువులు తమను తాము మైనారిటీలుగా భావించవద్దని, ఆత్మా విశ్వాసం పెంపొందింప చేసుకోవాలని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా హితవు చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ...
1 2,150 2,151 2,152 2,153 2,154 3,034
Page 2152 of 3034