News

News

మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చ‌ర్య‌లు

చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు....
News

సెప్టెంబర్లో PSLV C54 ప్రయోగం

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపు PSLV C54 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగంలో ఓషన్ శాట్-3 ఉపగ్రహంతో పాటు బూటాన్ శాట్, ఆనంద్ అనే మూడు స్వదేశీ...
News

పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద?

పూరి: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది....
News

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం

* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర...
News

చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా

చంద్రుడిపై పరిశోధనలకు నాసా పంపాలనుకున్న ఆమిస్-1 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఆమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా...
News

గణేష్ చతుర్థికి మాంసం అమ్మకాలు బంద్

బెంగ‌ళూరు: వినాయ‌క చ‌వితి నేపథ్యంలో బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆగస్టు 31న నగరం అంతటా మాంసం అమ్మకాలను, జంతు వధను నిషేధించింది. అందుకు సంబంధించి సోమవారం ఒక సర్క్యులర్ జారీ...
News

బీటెక్‌ రవిపై తితిదే ఫిర్యాదు

* తిరుమలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ * వాటిని నమ్మొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి కాషన్‌ డిపాజిట్‌ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే డబ్బు ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే తెలిపింది....
News

భారత జట్టు విజయం తర్వాత వందేమాతర గీతంతో దద్దరిల్లిన స్టేడియం

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ లో భారత్ గెలుపొందిన తర్వాత 'వందేమాతరం' గీతాలాపనతో స్టేడియం దద్దరిల్లింది. ఇండియా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ.. స్టేడియంలోని టీమ్ ఇండియా సపోర్టర్స్ సుమారు లక్ష మంది ఒకేసారి...
1 2,135 2,136 2,137 2,138 2,139 3,035
Page 2137 of 3035