News

News

రాయ్‌పూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారత సమన్వయ సమావేశం ప్రారంభం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని శ్రీ జైనం మానస్ భవన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారత సమన్వయ సమావేశం శ‌నివారం ఉదయం ప్రారంభమైంది. సమావేశాన్ని స‌ర్ సంఘ‌చాల‌క్‌ డాక్టర్ మోహన్ భాగవత్, స‌ర్ కార్య‌వాహ‌ దత్తాత్రేయ హోస్బాలే జీ భారతమాత చిత్రపటానికి...
News

అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆర్మీలోని సీనియర్‌ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను,...
News

వాస్తవధీనరేఖ వెంట భారత వాయుసేన విస్తరణ ప‌నులు

జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపాన చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర...
News

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన

అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు...
News

భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు

* క్రిప్టోలో పెట్టుబడులు, రుణ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులకు ఎర * చైనా ముతాల గుట్టు రట్టు చేసిన యూపీ పోలీసులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తక్షణ రుణ యాప్ ‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనల పేరిట చైనా...
ArticlesNews

జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లయ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ...
News

బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న మహ్మద్ సొహైల్!(వీడియో)

ఉత్తరప్రదేశ్: బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని స్థానికులు దేహ‌శుద్ధి చేశారు. 19 ఏళ్ళ‌ మహ్మద్ సొహైల్ హిజాబ్ ధరించి, విద్యాసంస్థల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి విద్యార్థులను వేధించాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బిజ్నోర్‌లోని నజీబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నజీబాబాద్‌లోని పఠాన్‌పురా మొహల్లాకు...
News

స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం.. టీటీడీలో నూత‌న వంటశాల ప్రారంభం

తిరుప‌తి: స్విమ్స్‌లో ఫిజియోథెర‌పీ, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా భోజన స‌దుపాయం క‌ల్పించ‌డం కోసం ఏర్పాటుచేసిన నూత‌న వంట‌శాల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. నూత‌నంగా ఏర్పాటుచేసిన వంట‌శాల‌లోని స‌దుపాయాలను ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు త‌యారుచేసే ఆహారానికి సంబంధించిన...
1 2,117 2,118 2,119 2,120 2,121 3,036
Page 2119 of 3036