News

News

గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు

దేశంలో మరో అతి పెద్ద డ్రగ్ రాకెట్ ‌ను పోలీసులు ఛేదించారు. భారత్ ‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ...
News

ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

* హర్యానాలో వేగవంతంగా విగ్రహ తయారీ - వెల్లడించిన రాష్ట్ర మంత్రులు విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్‌ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్‌ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్‌ మేరుగు నాగార్జున చెప్పారు. హరియాణలోని...
News

మసూద్ ‌ను వెతికి పట్టుకోండంటూ తాలిబన్లకు పాక్ లేఖ

జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ ‌ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్ ‌పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్ ‌పై ఒత్తిడి పెరిగిపోవడంతో...
News

ఈ ఏడాది చివరి నాటికి భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం తొలి దశ

* కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడి భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు....
News

ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?

* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ * భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ,...
News

శిరిడీ సాయిబాబా సంస్థాన్ బోర్డును రద్దు చేసిన బొంబాయి హైకోర్టు

* మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడి షిర్డీ సాయిబాబా సంస్థాన్ బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు రద్దు చేస్తూ...
News

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్

* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ...
News

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత యువ క్రీడాకారులు

భారత యువ బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ టాప్‌ ర్యాంక్ ‌కు చేరుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్ లో 16వ స్థానంలో నిలిచాడు. వరల్డ్‌ టూర్‌ ర్యాంకింగ్స్‌లో (పురుషుల సింగిల్స్‌ విభాగం) ప్రణయ్‌ అగ్రస్థానంలో...
1 2,110 2,111 2,112 2,113 2,114 3,036
Page 2112 of 3036