News

News

పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి వెనక్కి మళ్ళిన భారత్‌, చైనా బలగాలు

తూర్పు లడ్డాఖ్ ‌లోని గోగ్రా-హాట్ ‌స్ప్రింగ్స్ ‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి భారత్‌, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక, మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు...
NewsProgramms

కౌశల్ 2022 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు

* పోస్టర్ ఆవిష్కరించిన ఎన్ ఎస్ టి ఎల్ ( NSTL) డైరెక్టర్ డాక్టర్ వై శ్రీనివాసరావు భారతీయ విజ్ఞాన మండలి ( BVM ), ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి ( APCOST ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న కౌశల్...
News

డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం

* సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి రెండున్నరేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి... ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. నిత్యం పరివర్తనం చెందుతోన్న వైరస్‌.. కొత్త వేవ్ ‌లకు కారణమవుతోంది. అయితే, కొవిడ్‌-19 వేరియంట్లలో 'డెల్టా' రకమే అత్యంత ప్రాణాంతకమైనదని సీఎస్‌ఐఆర్‌- సెంటర్...
News

దేశంలో విద్వేషం రేపటం కాంగ్రెస్ కి క్రొత్త కాదు – శ్రీ మన్మోహన్ వైద్య

భారత్‌ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. తాజాగా నిక్కర్‌ పాలిటిక్స్ ‌కు తెరలేపింది. రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్ ‌కు గతంలో డ్రెస్‌ కోడ్ ‌గా ఉన్న ఖాకీ నిక్కర్ ‌ను కాల్చుతున్న ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ...
News

పశువులలో లంపీ స్కిన్‌ వ్యాధికి త్వరలో దేశీయ టీకా – ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా పశువుల్లో వ్యాపిస్తోన్న లంపీస్కిన్‌ వ్యాధి వల్ల రైతులు, వారి ఆదాయంపై ప్రభావం పడుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి...
News

విజయవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు కానుక

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. నవీ ముంబయి రెకాన్‌ మెరైన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి మూడు బంగారు కిరీటాలను తయారుచేయించి అమ్మవారిపట్ల తన భక్తిని చాటుకున్నారు. కనకదుర్గమ్మ ఉత్సవ...
News

ఆటోమేటిగ్గా టోల్ వసూలు

* టోల్ ‌ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు టోల్ ‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం...
ArticlesNews

“భారతదేశ యువ దధీచి” జతీంద్రనాథ్ దాస్

అది ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండిన కాలం. స్వాంతంత్ర్య సమరంలో పాల్గొన్న స్వాతంత్ర్య యోధులననేకుల్ని అరెస్టు చేసి జైళ్లలో నిర్భంధించేవారు. వారు రాజకీయ ఖైదీలు అయినప్పటికీ ఖూనీకోర్లు, దొంగలు, బందిపోట్లు వంటి ఇతర ఖైదీలకు చేసినట్లుగానే వారి బట్టలుతీసేసి రెండు...
1 2,112 2,113 2,114 2,115 2,116 3,036
Page 2114 of 3036