News

News

కొత్త వాహనం ఇవ్వకపోతే.. పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్

భాగ్యనగరం: ఇంటెలిజెన్స్ ఐజీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ .. తరచూ రిపేర్లకు గురవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్...
News

అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

భాగ్యనగరం: ప్రముఖుల నివాళులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సూపర్​ స్టార్​ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం 3.30 గంటలకు జూబ్లీహిల్స్​లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కృష్ణ​ కుమారుడు మహేశ్​బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణ...
News

కామన్వెల్త్ గోల్డ్ విన్నర్​ శరత్​ కమల్​కు అరుదైన గౌరవం..ప్రతిష్ఠాత్మక ఐటీటీఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్‌ టెన్నిస్‌(టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డ్​ గ్రహీత ఆచంట శరత్‌ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్ఠాత్మక ఐటీటీఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో శరత్‌ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన...
News

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం

బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై, ఆహార, ఇంధన భద్రతపై...
News

హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్!

లక్నో: హిందూ బాలికను మహ్మద్ సుఫియాన్ అనే ముస్లిం యువకుడు భవనం పైనుంచి తోసి చంపాడు. ఇస్లాం మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించినందుకు నిధి గుప్తా (17)అనే బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ...
News

అడవులు ధ్వంసం… ఏపీ ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా!

అమరావతి: పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) రూ. 5 కోట్ల జరిమానా విధించింది. కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ...
News

అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్

భాగ్యనగరం: భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులను రక్షించడం కోసం ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి, దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ...
News

మతమార్పిడులకు అమెజాన్ నిధులు … `ఆర్గనైజర్’ కథనం

న్యూఢిల్లీ: జాతీయ ఆంగ్ల వార పత్రిక ది ఆర్గనైజర్ తన తాజా సంచికలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మత మార్పిడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ జాతీయ ఆంగ్ల వారపత్రిక `ఆర్గనైజర్’ తాజా సంచికలో కవర్ స్టోరీని ప్రచురించింది....
1 2,035 2,036 2,037 2,038 2,039 3,038
Page 2037 of 3038