News

News

జపాన్‌ లో హెచ్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్వంలో నేతాజీ, రాష్‌ బిహారీలకు ఘన నివాళులు

భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గత నెల జనవరి 21న హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS) ఆధ్వర్యంలో నేతాజీకి అదేవిధంగా విప్లవకారుడు రాష్ బిహారీలకు ఘనంగా నివాళులర్పించారు. పరాక్రమ్ దివస్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని జపాన్...
News

లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్… ఆ తర్వాత నలుగురిని హతమార్చి.. పోలీసులకు చిక్కిన వైనం… జమ్మూకశ్మీర్‌లో ఘటన!

పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్‌ తుపాకీ పట్టుకున్నాడు. ఉగ్రవాదం ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. బాంబు చేత పట్టుకున్నాడు. అంతేకాదు నలుగురు అమాయాకుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. గతేడాది వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు...
News

ఘనంగా వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు

పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకంఠపురం గ్రామంలో నిర్మించిన వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం జరిగాయి. భవఘ్ని గురు దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌,...
News

కెనడాలో హిందువులు భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు – పార్లమెంట్‌లో గళం విప్పిన అక్కడి ఎంపీ చంద్ర ఆర్య

కెనడా దేశంలో హిందువులపై దాడులు జరగడం బాధకరమని.. ఇది ఒక ఫోబియాగా మారుతోందని భారతీయ మూలాలు ఉన్న కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశ పార్లమెంటులో...
News

మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి

ఒడిశాలోని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని స్వామీజి చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి...
News

శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌ జెట్‌ కలకలం!

శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌జెట్‌ ఒకటి కలకలం సృష్టించింది. కాగా, చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులకు నీటిపై తేలియాడుతూ డ్రోన్‌ జెట్‌ కనిపించింది. దీంతో వారు వెంటనే మెరైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్‌...
News

ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులకు అవస్థలు.. ఇక బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలకు అడ్డేలేదు?

కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్లలో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఏటా తిరునాళ్ల రెండో రోజు సాయంత్రానికి ఊయల ఉత్సవం ముగించుకుని అమ్మవారు ఆలయ ప్రవేశం చేయటం ఆనవాయితీ. అయితే.. ఈ ఏడాది రెండో రోజు అనగా.. బుధవారం రాత్రి 8గంటలు...
News

అయోధ్యకు చేరిన సాలగ్రామ శిలలు.. త్వరలోనే రాముడి విగ్రహం రెడీ!

ఉత్తరప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరం వద్దకు నేపాల్ ప్రభుత్వం అందజేసిన సాలగ్రామ శిలలను తీసుకొచ్చారు. లారీలలో ఆ శిలలను తీసుకొస్తున్న సమయంలో భక్తులు భారీగా తరలివచ్చి దారివెంట బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం...
1 1,973 1,974 1,975 1,976 1,977 3,040
Page 1975 of 3040