News

News

భారత్‌పై శ్రీలంక ప్రశంసలు

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇతర దేశాలేవీ చేయనంత గొప్ప సహాయాన్ని భారత దేశం చేసిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి కొనియాడారు. కష్టకాలంలోనే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుందన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత దేశం తమకు అండగా...
News

ఇరాన్‌ నౌకలో రూ. 425 కోట్ల డ్రగ్స్‌

గుజరాత్‌లోని ఓఖా తీరప్రాంత సమీపంలో ఒక ఇరాన్‌ నౌక నుంచి భారత తీరప్రాంత రక్షణ బలగాలు(ఐసీజీ), గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) అధికారులు కలిసి 61 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 425 కోట్ల...
News

‘స్త్రీ, పురుష సమానత్వానికి మరో 300 ఏళ్లు’

ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మహిళల హక్కులకు భంగం కలుగుతోందని, ఇంటర్నెట్‌ వినియోగంలోనూ మహిళలు వెనుకబడి ఉన్నారని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుబెరస్‌ అన్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకు మరో 300 ఏళ్లు...
News

రైల్వే ట్రాక్‌పై ‘గగన్‌యాన్‌’ పారాచూట్‌ పరీక్ష

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష మిషన్‌ గగన్‌యాన్‌లో కీలక ముందడుగు పడింది. ఈ మిషన్‌ సన్నాహకాల్లో భాగంగా.. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి చేర్చడంలో కీలక పాత్ర పోషించే పారాచూట్‌ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది....
News

హోలీ ప్రకటనతో స్విగ్గీకి చిక్కులు

హోలీ పండుగ రోజు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సంస్థ స్విగ్గీ చిక్కుల్లో పడింది. హోలీకి సంబంధించిన ఓ యాడ్‌ను స్విగ్గీ ఏర్పాటు చేసింది. హోలీ రంగులతో యాడ్‌ను రూపొందించి అందులో రెండు కోడిగుడ్ల బొమ్మలను ముద్రించింది. కోడిగుట్లను ఆమ్లెట్ వేసుకునేందుకు...
News

లక్ష్మీనరసింహస్వామికి చక్రస్నానం

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో 5వ రోజు దేవుని కోనేటి వద్ద శ్రీ చక్రపెరుమాళ్లకు చక్రతీర్ధం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం సేవాకాలం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని, శ్రీ భూ సమేత అనంత పద్మనాభస్వామిని, చక్రపెరుమాళ్లస్వామిని రెండు వేర్వేరు పల్లకిల్లో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు,...
News

అప్పన్న ఆలయ కుడ్యంపై మరో పురాతన శాసనం

విష్ణువు ద్వయావతారుడుగా వెలసిన దివ్యక్షేత్రం విశాఖ జిల్లాలోని సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దివ్యధామం. ఈ క్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అనేకమంది సామ్రాట్‌లు, రాజులు చెక్కించిన శాసనాలు ఆలయ గోడలపై మనకు కనిపిస్తుంటాయి. అటువంటి శాసనాలలో కుళుత్తుంగ చోళుడు రాయించిన 1087 నాటి...
News

వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పంచేడులో రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గత వారం రోజులుగా జరుగుతున్న స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రఽథోత్సవం అత్యంత కనులపండువగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో గ్రామ వీఽధులు మార్మోగాయి. స్వామి,...
1 1,927 1,928 1,929 1,930 1,931 3,042
Page 1929 of 3042