News

News

TTD: నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ 

తిరుపతి (తితిదే) తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇప్పటివరకు గాలిగోపురం వద్ద ఇస్తున్న దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని తితిదే మార్పు చేసింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు...
News

శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో భారీ మంటలు… ఆకతాయిల పనిగా అనుమానం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే దట్టమైన పొగలు వ్యాపించి, రాత్రి వరకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సుమారు రెండు కిలో మీటర్లకు పైగా అటవీ ప్రాంతమంతా దగ్ధమైందని అధికారులు...
News

కాకినాడ సముద్ర తీరంలో భారత రక్షణ దళం మాక్​ డ్రిల్

భారతీయ తీరప్రాంత రక్షణ దళం (కోస్ట్​గార్డ్) తూర్పు రీజియన్ ఆధ్వర్యంలో కాకినాడ కాలుష్య విపత్తు స్పందన మాక్​డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. 'పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్ సైజ్-2023' పేరిట సముద్రంలో 20 కిలోమీటర్ల లోపల ఈ ఎక్సర్​సైజ్​ నిర్వహించారు. ప్రమాదం సంభవించి ఆయిల్...
News

ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్‌ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి)...
News

22న పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న...
News

యోగీ సర్కార్ కు అరుదైన ప్రశంస-కోవిడ్ ఎదుర్కొన్న తీరుపై యునిసెఫ్ ఫిదా

దేశం మొత్తాన్ని రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ స్పందించిన తీరు అప్పట్లో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు యునిసెఫ్ కూడా అదే విషయాన్ని చెబుతూ ప్రసంశలు కురిపించింది. యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయిన యునిసెఫ్...
News

శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాదులు భారత రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత...
News

పంజాబ్ లో మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి… తుపాకులతో కాల్పులు….నలుగురు సైనికులు మృతి

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు జరగడం కలకలం రేపింది. కొందరు దుండగులు బుధవారం తెల్లవారుజూమున స్టేషన్‌లోకి చొరబడి తుపాకులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పులు ఘటన వెనుక...
1 1,894 1,895 1,896 1,897 1,898 3,042
Page 1896 of 3042