News

News

స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతుల్లో అగ్రగామిగా భారత్‌…. 11 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఎగుమతుల విలువ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి కమ్యూనికేషన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తద్వారా గ్లోబల్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు మరో...
News

ఇక శ్రీశైలం లో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లోనే…. మే 31 నుంచి అమలులోకి

శ్రీశైలం దేవస్థాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్జీత సేవలు, స్పర్శ దర్శనం టికెట్ల జారీ విషయంలో మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేవస్థానంలో ఆన్‌లైన్‌ సేవలకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 31 నుంచి అన్ని...
News

పుంగనూరు పొట్టి దూడకు బారసాల వేడుక

సాధారణంగా మన ఇంట చిన్న పిల్లలకు 21 రోజుల తర్వాత బారసాల వేడుక నిర్వహిస్తాం. కొంతమంది దీన్నే ఉయ్యాల పండుగ అంటారు. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య బారసాల వేడుక ఘనంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు. అయితే తాజాగా ఓ లేగదూడకు బారసాల...
News

నగదు, మందుగుండు తెస్తున్న పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత!

రాజౌరీలోని బేరి పట్టాన్ ప్రాంతంలో ఏప్రిల్ 13 అర్ధరాత్ర‌్రి పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)లో అనుమానస్పదంగా కదులాడుతుండడంతో ఆ డ్రోన్‌ను కూల్చివేశారు. 'నియంత్రణ రేఖపై అనుమానస్పదంగా డ్రోన్ కదులాడుతోందని తెలియగానే కార్డన్, సెర్చ్ ఆపరేషన్...
News

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌

యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను పోలీసులు హతమార్చారు. అతని వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారు. అసద్ అహ్మాద్ ,...
News

‘చైనీస్ గూఢచారి బెలూన్’ ..వివరాలను భారత్‌తో పంచుకున్న అమెరికా

ఇటీవల అమెరికా గగనతలంపై చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయానికి సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు భారత్ తో పాటు మరికొన్ని దేశాలతోనూ పంచుకున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈమేరకు అమెరికాకు చెందిన పసిఫిక్ ఎయిర్...
News

దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో రైలు

దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో పరుగులు పెట్టడం త్వరలో చూడబోతున్నాం. కోల్ కత్తాలో అండర్ వాటర్ మెట్రో రైలు త్వరలో పరుగులు పెట్టబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్నాయి. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో ఏప్రిల్ 12వ...
News

‘ముద్ర’తో 8 కోట్ల మంది కొత్త పారిశ్రామికవేత్తలు!

కొత్త విధానాలు, వ్యూహాలతో 'నవ భారతం' దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరచుకుంటున్నాయని చెప్పారు. సాంకేతికత , మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. గురువారం నిర్వహించిన 'రోజ్‌గార్‌...
1 1,893 1,894 1,895 1,896 1,897 3,042
Page 1895 of 3042