News

News

దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారికి గట్టి బదులిస్తామం…. చైనా, పాకిస్తాన్ లను పరోక్షంగా హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

భారత్‌పై పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాలు పాకిస్థాన్‌ , చైనా కు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 'ఇది విభిన్న భారత్‌' అని.. దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారికి గట్టి...
News

తిరుమలలో పెను మార్పులు.. వెళ్లేవారు తెలుసుకుని తీరాల్సిందే..

తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నిన్నటి వరకూ కాలిబాట, గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి...
News

ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం

ఉత్తరప్రదేశ్‌లో 2017లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాన్‌లను, క్రిమినల్స్‌ను, గూండాలను, రౌడీలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు సరిచేయడంపై దృష్టిపెట్టిన యోగి...
News

జమ్మూ కాశ్మీర్‌లో బైసాఖీ ఉత్సవాల్లో అపశృతి, కుప్పకూలిన వంతెన, పలువురికి తీవ్రగాయాలు

జమ్మూకాశ్మీర్‌(Jammu and Kashmir)లో శుక్రవారం వంతెన ప్రమాదం జరిగింది. బైసాఖి ఉత్సవాల(Baisakhi Celebration) సందర్భంగా ఒక్కసారిగా వందలాది మంది వంతెన(Footbridge)పై చేరడంతో ప్రమాదం సంభవించింది. ఉద్ంపూర్ జిల్లాలోని బైన్ గ్రామం(Bain village)లోని బెనిసంగం(Beni Sangam) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ...
News

కుల వివక్ష వ్యతిరేక బిల్లును నిరసిస్తూ అమెరికాలో హిందూ సంఘాల ర్యాలీ

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత ఆగడం లేదు. దళితులను అణిచివేయడం, దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం ప్రతి రోజూ అతి మామూలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ కుల గజ్జిని భారతీయులు విదేశాలకు కూడా...
News

భారత్ లో భారీగా తగ్గిన చైనా దిగుమతులు

భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా తగ్గుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 - 22లో భారత్‌ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15.43 శాతం. ఇది 2022 - 23లో 13.78 శాతానికి తగ్గింది. అయితే...
News

అసోంలో 11,304 మంది తో జానపద నృత్యం ​.. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా వేడుక 

అసోం రాజధాని గువాహటిలో భారీ నృత్య ప్రదర్శన జరిగింది. ఒకేసారి 11,304 మంది జానపద నృత్యకారులు.. సంప్రదాయ బిహు డాన్స్ చేశారు. 2,548 మంది డప్పులు వాయిస్తుండగా.. నృత్యకారులు ఈ నాట్యం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమక్షంలో అట్టహాసంగా...
News

ఒడిశాలో హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధింపు

ఒడిశాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన బైకు ర్యాలీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 12న సంబల్‌పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సంబల్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం...
1 1,892 1,893 1,894 1,895 1,896 3,042
Page 1894 of 3042