News

News

ఎన్నికల రాష్ర్టాల్లో సీనియర్‌ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ సీనియర్‌ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ బుధవారం ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన...
News

చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త..ఇండియన్ ఓషియన్ రిమ్ దేశాలకు జైశంకర్ హెచ్చరిక

హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని భారత్ పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా,...
News

బ్రహ్మోస్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వర్షన్ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం..!

భారత వైమానిక దళం (IAF) తూర్పు ద్వీపసముద్ర తీరప్రాంతానికి సమీపంలో బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది. టెస్ట్‌ ఫైర్‌ విజయవంతమైందని, మిషన్‌ అన్ని లక్ష్యాలను సాధించిందని సాధించిందని ఎయిర్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ సందర్భంగా మిస్సైల్‌కు సంబంధించిన...
News

అగ్రి ఇన్‌స్టిట్యూట్‌కు స్వామినాథన్‌ పేరు.. ఆయన పేరుతో పురస్కారం.. తమిళనాడు సర్కార్ నిర్ణయం

తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేరు పెడుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.అలాగే, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్‌ ప్రోపగేషన్‌, జెనిటిక్స్‌ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్‌...
News

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్‌ అజయ్‌.. నేడు రానున్న మొదటి విమానం

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించేందుకు ‘ఆపరేషన్‌ అజయ్’ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నది. భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం నేడు దేశానికి...
News

యువతకు స్వతంత్ర వేదిక మై భారత్‌ను ఏర్పాటు చేయనున్న కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘మేరా యువ భారత్‌’ (మై భారత్‌) పేరుతో స్వయం ప్రతిపత్తిగల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు...
News

ఈసీ కీలక నిర్ణయం.. రాజస్థాన్‌ ఎన్నికల తేదీ మార్పు..

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్పులు చేసింది. రాజస్థాన్‌ అసెంబ్లీకి ముందుగా ప్రకటించిన నవంబర్‌ 23 బదులు.. నవంబర్‌ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలను మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు డిసెంబర్‌ 3న...
News

గగన్‌యాన్‌పై ఇస్రో కీలక ప్రకటన.. ఈ నెల 21న టెస్ట్

చంద్రయాన్ సక్సెస్‌ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు మరో కీలక ప్రయోగానికి సిద్దమవుతున్నారు. అంతరిక్షంలోకి మనుషులను పంపించేందుకు గగన్‌‌యాన్ ప్రాజెక్టును ఇస్రో చేపడుతున్న విషయం తెలిసిందే. ఇస్రో చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రయోగంగా ఇది నిలవనుంది. దీనికి సంబంధించి ఈ నెల 21న...
1 1,843 1,844 1,845 1,846 1,847 3,045
Page 1845 of 3045