News

News

ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు : ఇజ్రాయెల్‌ సంక్షోభం వేళ మోదీ వ్యాఖ్యలు

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని.. మానవ అవసరాలు తీర్చే విధానాలతో కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (P20)...
News

పారా ఆసియా క్రీడలకు భారత బృందం పయనం

ఆసియా క్రీడలు ముగిశాయి. ఇప్పుడిక పారా ఆసియా క్రీడలకు సమయం ఆసన్నమైంది. హాంగ్జౌ వేదికగా ఈనెల 22 నుంచి 28 వరకు నాలుగో పారా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో 309 మందితో కూడిన భారత జట్టు బరిలో దిగుతోంది....
News

ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో నేడు హైఅలర్ట్‌

ఇజ్రాయెల్‌ - హమాస్‌మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం హైఅలర్ట్‌ ప్రకటించారు.ఢిల్లీలో సంఘ విద్రోహ శక్తులు ఆందోళనలకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం...
News

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు తొలి బ్యాచ్‌

ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ‘ఆపరేషన్‌ అజయ్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 200 మందికి పైగా భారతీయుల్ని తీసుకుని టెల్‌ అవీవ్‌ నుంచి ప్రత్యేక విమానం శుక్రవారం...
News

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సామాజిక సమరసత సమ్మేళనం

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సామాజిక సమరసత సమ్మేళనం ఆదివారం నెల్లూరుకు సమీపంలోని గొలగమూడు శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రారంభంలో ముందుగా శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సహ ప్రచారక్ భరత్,సమరసత...
News

జనవరి 26 తరవాత భక్తులకు రామ్ లల్లా దర్శనం : శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేనందునే...
News

సనాతన ధర్మం.. భారత్‌కు మారుపేరు : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చలాక్ డా.మోహన్ భగవత్‌

సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆరెస్సెస్ సర్ సంఘ్ చలాక్ డా.మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు....
News

గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్‌ బోర్డు స్పందన

కేంద్రం గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్‌ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు సీబీఐసీ స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌...
1 1,841 1,842 1,843 1,844 1,845 3,045
Page 1843 of 3045